నిజాంసాగర్ : నిజాంసాగర్ మండలంలోని సింగీతం, తెల్గపూర్, మగ్దుంపూర్, బ్రహ్మణపల్లి, వెల్గనూర్, గోర్గల్, అచ్చంపేట, మంగ్లూర్ గ్రామాలలో శుక్రవారం దళితబంధు పథకంపై అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఆయా గ్రామ�
కొణిజర్ల : భారీవర్షాల కారణంగా జలమయమైన డబుల్బెడ్ రూం ఇండ్లను ట్రైనీకలెక్టర్ బీ.రాహుల్, ఆర్డీవో రవీంద్రనాథ్లు మంగళవారం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు
కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య జనగామ చౌరస్తా : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అ�
కొత్తగూడెం: ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ డీఆర్వోను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొ
ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పెంబి : ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో సమస్యలు పరిష్కరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ సూచించారు. పెంబి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భూ
వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి మద్గుల్చిట్టెంపల్లిలో దిశ సమావేశం పరిగి : వివిధ పథకాలకు కేంద్రం కంటే రాష్ట్రం అధి కంగా �
మంత్రి ఎర్రబెల్లి | వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నిశాఖల అధికారులు, ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేశ
ధిక్కార కేసుల్లో శిక్ష పడిన అధికారులకు హైకోర్టు స్పష్టీకరణహైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): కోర్టు ధికార కేసుల్లో శిక్షలను సవాలు చేసిన అధికారులు అప్పీ ల్ పిటిషన్ల విచారణకు విధిగా హాజరుకావాల్సిందేనన�
అధికారులకు ప్రభుత్వం ఆదేశం హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి సవరణ ఉత్తర్వులతో అమలులోకి వచ్చిన కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు నిర్వహించాలని అన్ని శాఖల కార్యదర్శుల�
క్యాడర్ స్ట్రెంత్ రూపకల్పనలో అధికారులు తదనుగుణంగా పదోన్నతులు, నియామకాలు హైదరాబాద్, జూలై1 (నమస్తే తెలంగాణ): మన కొలువులు మనవారికే దక్కేలా కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఇక పదోన్నతులు, నియామకాలప�
కొవిడ్ సంరక్షణ కేంద్రంగా ఫైవ్స్టార్ హోటల్ | దేశ రాజధానిలో కరోనా బారినపడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, జ్యుడీషియల్ ఆఫీసర్లు వారి కుటుంబాల కోసం కొవిడ్-19 సంరక్షణ కేంద్రంగా ఫైవ్స్టార్ హోటల్ను ఎ