obscene dance at Udhayanidhi's birthday | తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడైన డిప్యూటీ సీఎం ఉదయనిధి పుట్టిన రోజు వేడుకలను డీఎంకే నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అశ్లీల డ్యాన్సులు చేశారు. ఈ నేపథ్యంలో హాజరైన మంత్రి తీరు�
Lock Up Poll Officials | కాంగ్రెస్ మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కోసం వచ్చే ఎన్నికల అధికారులను నిర్బంధించాలని అన్నారు. దీనిపై బీజేపీ స్పందించింది. ఆ మంత్రిపై చర్యలు �
Pankaja Munde's Key Aide Arrested | మంత్రి కీలక సహాయకుడి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. అతడికి వివాహేతర సంబంధం ఉన్నదని, దీంతో భార్యను వేధిస్తున్నట్లు ఆమె కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి కీలక సహాయకుడిని పోలీసులు అర�
‘మనకు టైం అంటే తెలుసు.. జీవితమంటే తెలుసు.. వారికేం తెలుసు ఆ..దున్నపోతు గానికి’ అంటూ సహచర మంత్రిని ఉద్దేశించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు.
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత నియోజకవర్గం గా తీర్చిదిద్దేందుకు అందరం కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి పొన్నం మంజుల అన్నారు.
Gadwal | జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుడు , గద్వాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ కేశవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
Minister's car towed | ఒక మంత్రి తన కారులో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అయితే నో పార్కింగ్ జోన్లో ఆ కారును పార్క్ చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కారును క్రేన్ సహాయంతో పోలీసులు లాక్కెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ�
Sanjay Nishad | వరదలు ముంచెత్తిన ప్రాంతాన్ని మంత్రి సందర్శించారు. మీ ఇంటి వద్దకే గంగా నది వచ్చిందని, పాదాలు శుద్ధి చేసిందని ఒక మహిళతో ఆయన అన్నారు. మిమ్మల్ని నేరుగా స్వర్గానికి తీసుకెళ్తుందని వ్యాఖ్యానించారు. అయిత
Komatireddy Raja Gopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇస్తారా ఇవ్వారా.. అది మీ ఇష్టం.. నేను మాత్రం దిగజారి బతకలేనని తెలిపారు. పార్టీలు మారిన వా
Coal Missing: మేఘాలయాలో సుమారు నాలుగు వేల టన్నుల బొగ్గు అదృశ్యమైంది. ఆ కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రి స్పందిస్తూ.. బహుశా వాన దేవుళ్ల వల్ల ఆ బొగ్గు కొట్టుకుపోయి ఉంటుందని అన్�
ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, పెన్షన్ మంజూరు వంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ �
రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందని, రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్