మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కొండపర్తి రాజకుమార్, ఆ�
Helpline | కశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపా
Manthani | మంథని నియోజకవర్గం కాంగ్రెస్ లో ఎన్నడూ వినని, చూడని ఆ పార్టీ లో ఏక ఛత్రాధిపత్యం మాత్రమే కొన్నేళ్లు గా కొనసాగుతున్న నైపథ్యం. ఆ పార్టీ లో కీలకంగా ఉన్న నాయకులు ఇద్దరూ ఉద్ధండులే. వారసత్వ పరంగా రాజకీయంగా ఎద�
Minister Orders Doctor’s Transfer | ఒక మంత్రి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాడు. దివ్యాంగుడైన డాక్టర్ రోగులను చూడటంలో బిజీగా ఉన్నాడు. అయితే ఆ డాక్టర్ తనకు స్వాగతం చెప్పకపోవడంపై ఆ మంత్రి ఆగ్రహించాడు. ఆయనను అటవీ ప్రాంతానికి బ
Minister Jupally Krishna Rao | అంబేద్కర్ (Ambedkar) లాంటి మహనీయుల చరిత్ర, వారి రచనలు, సిద్ధాంతాలు, ఆశయాల గురించి తెలిపే గ్రంథాల కోసం ప్రతీ గ్రామానికి లక్ష రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తానని సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి
Minister Distributes Blankets | వేసవికాలం కావడంతో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. అయితే ఒక మంత్రి వినూత్నంగా వ్యవహరించారు. ఎండాకాలంలో పేదలకు చలి దుప్పట్లు పంపిణీ చేశారు.
Prahlad Patel | కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు యాచించే అలవాటు పెంచుకున్నారని అన్నారు. ప్రజా సమస్యల వినతులను ‘భిక్షాటన’గా ఆయన అభివర్ణించారు.
Manikrao Kokate | మోసం కేసులో మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి, ఎన్సీపీ నేత మాణిక్రావ్ కోకాటేకు నాసిక్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. అయితే కోర్టు తనకు బెయిల్ మంజూరు చేసిందని, ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తాన�
Nitish Reddy | భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్లో (Melbourn) జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో మూడో రోజు సెంచరీ చేసిన విశాఖ కుర్రాడు పై అభినందనలు వ్యక్తమవుతున్నాయి.
22ఏ జాబితాకెక్కిన భూములపై ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి కన్ను పడినట్టు తెలిసింది. పలు కారణాలతో ఈ జాబితాలోకి ఎక్కిన భూములను అందులోంచి తప్పించి వాటికి ప్రైవేటుగా పట్టాలు ఇవ్వడంపై ఆయన మంత్రాంగం చేస్తున్నట్ట�
AP Minister Satyakumar | మహారాష్ట్ర ఎన్నికల్లో అబద్దాలతో ప్రచారం చేసి ఓటమిపాలైన రాహుల్గాంధీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఐదు యూనిట్ల ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ఉపముఖ్య మంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార తె�