Stage collapses | మంత్రిని సన్మానిస్తుండగా వేదిక కూలిపోయింది. (Stage collapses) ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. రాజస్థాన్లోని కోటా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Dhananjay Munde | మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండే (Dhananjay Munde)కు కరోనా సోకింది. పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆయన కార్యాలయం తెలిపింది. అయితే వేరియంట్ వివరాలు వెల్లడించలేదు.
తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. వారి పాలనలో అన్ని వర్గాల ప్రజలూ అరిగోస పడ్డారని అన్నార
KTR Wangal Tour | వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ ఈ నెల 6న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అలాగే భారీ బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. సభలో లబ్ధిదారులకు సంక్షేమ ప
ఆమె ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు ధీమానిస్తున్నది. మార్చి 8న ఉమెన్స్ డే రోజు సందర్భంగా ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం చుట్టి, భరోసానిచ్చింది. అప్పుడు ఉమ్మడి జిల్లాలోని 15 పీహెచ్సీల్లో కేంద్రాల్లో సేవలు ప్రారం�
Minister's Convoy Blocked with Cattle | తమ సమస్యను చెప్పుకునేందుకు మంత్రి కాన్వాయ్ను పశువులతో గ్రామస్తులు అడ్డుకున్నారు. (Minister's Convoy Blocked with Cattle) ఈ నేపథ్యంలో సుమారు 90 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని బర�
Snake Bites Punjab Minister | వరద సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రిని ఒక పాము కాటేసింది (Snake Bites Punjab Minister). ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. దేవుడి దయ వల్ల తన ఆరోగ్యం బాగానే ఉన్నదని తెలిపారు.
Palamuru | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లభించడంతో వనపర్తి జిల్లా ఏదుల వీరాంజనేయ స్వామి రిజర్వాయర్ దగ్గర సంబురాలను ఘనంగా నిర్వహించారు.
జార్ఖండ్ (Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ తన మంత్రివర్గంలోకి కొత్తగా మరొకరిని తీసుకోనున్నారు. రెండు నెలల క్రితం మంత్రి జగర్నాథ్ మహతో మరణించారు. దీంతో ఆయన సతీమణి బేబీ దేవి సోమవారం ప్రమాణం స్వీకారం చేయనున్నార�
ఇరు వర్గాల ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మే 3 నుంచి భగ్గుమంటూనే ఉంది. కుకీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలతో నెలకొన్న ఉద్రిక్తత (Manipur violence) కొనసాగుతూనే ఉంది.
ED-IT Raids | ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగాల్సి ఉన్నది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు బిహార్ సీఎం నితీశ్ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటికి ఒక రోజ
మహిళలకు అన్ని రంగాల్లో సముచిత ప్రాధాన్యం కల్పించాలనే సంకల్పంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడ ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా విరాజిల్లుతున్నది.