తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ అనుకూల విధానాలు అవలంభిస్తుండడం వల్ల పల్లెలు పచ్చగా మారి ప్రగతిపథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే, లేదా మంత్రి స్థాయిలో ఉండే ఒక నాయకుడు, కనీసం 15 నుంచి గరిష్ఠంగా 40 ఏండ్లు రాజకీయంగా రాత్రింబగళ్లు కష్టపడితే గానీ కెరీర్ను నిర్మించుకోలేడు. తనకంటూ ఒక ముద్రను సాధించుకోలేడు. ఇందుకు కులం, మతం, డబ్బు, �
దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో బర్డ్స్ ఎన్ క్లోజర్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
దళిత బంధు లబ్ధిదారులు తమ యూనిట్ల వద్ద బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ప్రధాని మోదీ ఫొటోలు పెట్టుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై లబ్ధిదారులు, టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని రోడ్లు అద్దంలా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా అంటూ మంత్రి హరీశ్రావు అందరికీ అండగా ఉం టూ వారి సమస్యలను పరిష్కరిస్తారు. తాజాగా టీబీతో బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకు న్యూట్రిషన్ కిట్ను అందించి వారిలో మనోధైర్యాన్ని
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో పనిచేసినప్పుడే గనుల రంగంలో స్వావలంబన లక్ష్యం సాధ్యమని కేంద్ర గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. హైదరాబాద్లో శుక్రవారం నుంచి ర�