Snake Bites Punjab Minister | వరద సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రిని ఒక పాము కాటేసింది (Snake Bites Punjab Minister). ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. దేవుడి దయ వల్ల తన ఆరోగ్యం బాగానే ఉన్నదని తెలిపారు.
Palamuru | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లభించడంతో వనపర్తి జిల్లా ఏదుల వీరాంజనేయ స్వామి రిజర్వాయర్ దగ్గర సంబురాలను ఘనంగా నిర్వహించారు.
జార్ఖండ్ (Jharkhand) సీఎం హేమంత్ సోరెన్ తన మంత్రివర్గంలోకి కొత్తగా మరొకరిని తీసుకోనున్నారు. రెండు నెలల క్రితం మంత్రి జగర్నాథ్ మహతో మరణించారు. దీంతో ఆయన సతీమణి బేబీ దేవి సోమవారం ప్రమాణం స్వీకారం చేయనున్నార�
ఇరు వర్గాల ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మే 3 నుంచి భగ్గుమంటూనే ఉంది. కుకీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలతో నెలకొన్న ఉద్రిక్తత (Manipur violence) కొనసాగుతూనే ఉంది.
ED-IT Raids | ఈ నెల 23న పాట్నాలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరుగాల్సి ఉన్నది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు బిహార్ సీఎం నితీశ్ నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటికి ఒక రోజ
మహిళలకు అన్ని రంగాల్లో సముచిత ప్రాధాన్యం కల్పించాలనే సంకల్పంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడ ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా విరాజిల్లుతున్నది.
Bio Asia 2023 | సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. ఇలాంటి నూతన టెక్నాలజీ హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్ స్క్రీనింగ్ డివైజ్ పరికరంతో
రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా ఆరేపల్లి లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస�
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఈ నెల 26న వసంత పంచమి వేడుకలు ఘనంగా ఆలయ ఈవో విజయరామారావు ఆదివారం ఒక ప్రకటనలోతెలిపారు. గురువారం వేకువజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం ప్రారంభించనున్నట్లు పేర్కొన�
Vikramaditya Singh | హిమాచల్ ప్రదేశ్లో సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఏడుగురుకి క్యాబినెట్లో చోటు కల్పించారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ�
బడా పారిశ్రామిక వేత్తలకు కోట్లాది రూపాయల రుణాలు మాఫీ చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకే ఎమ్మెల్సీ కవితపై కేసుల కుట్రలకు పాల్పడుతున్నారని మంత్రి వేముల ప�