వనపర్తి : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లభించడంతో వనపర్తి జిల్లా ఏదుల వీరాంజనేయ స్వామి రిజర్వాయర్ దగ్గర సంబురాలను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రైతులు , నాయకులతో కలిసి శుక్రవారం సంబురాల్లో పాల్గొని రిజర్వాయర్ను పరిశీలించారు .