రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఉన్మాద భాష మాట్లాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వాడే భాష, దూషణలను హైకోర్టు సుమోటోగా తీ�
ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు-రంగారెడ్డి రెండు పథకాల ద్వారా జిల్లాకు సాగునీరు తీసుకొచ్చేందుకు పరిగి ఎమ్మెల్యే, తాను కృషి చేస్తున్నామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. ఆదివారం పరిగిలోని ఎ
పర్యావరణ మార్పుల కారణంగా అతివృష్టి, అనావృష్టితో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వరదలు, కరువు కాటకాలతో కడగండ్ల పాలవుతున్నారు. ఒక్కసారిగా మీద పడే వరదలతో వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరో శుభపరిణామం జరిగింది. ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం 90 టీఎంసీల నికర జలాలు కేటాయించడాన్ని సవాలు చేస్�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఉమ్మడి జిల్లా కరువును పారదోలుతామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నలుదిక్కులా జరుగుతున�
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రధాన పనులతోపాటు తాగునీటి పనులు తుదిదశకు చేరి ప్రారంభానికి సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇతర కాలువల నిర్మాణ పనులను ముమ్మరంచేసింది.
సీఎం కేసీఆర్ సుపరిపాలనలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, భూగర్భ గనులు, సమాచార శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. సోమవారం వారు జడ్పీ చైర్ పర్సన్ అ�
పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి కావటంతో జడ్చర్ల నియోజకవర్గంలోని 1.36 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన�
సీఎం కేసీఆర్ అపరభగీరథుడు అని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలంలో నిర్మితమవుతున్న కరివెన రిజర్వాయర్ను కోయి�
Palamuru | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లభించడంతో వనపర్తి జిల్లా ఏదుల వీరాంజనేయ స్వామి రిజర్వాయర్ దగ్గర సంబురాలను ఘనంగా నిర్వహించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రెండో దశకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రాన్ని కోరింది. రెండో దశ పర్యావరణ అనుమతులపై మంగళవారం కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖకు చెందిన �
కృష్ణా జల వివాద ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) విచారణ నేటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో కొనసాగనున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం బ్రిజేశ్ ట్రిబ్యునల్లో దాఖలు చేసిన పిటిషన్ప
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన నూతన సచివాలయంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నతస్థాయి సమీక్షా ప్రారంభమైంది.