Kamareddy Collector | జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టులు, చెక్ డ్యాములు పూర్తిగా నిండి ప్రమాదకరంగా మారాయని, నీటి వనరుల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లరాదని కామారెడ్డి కలెక్టర్ ఆశ
నిర్మల్ జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద నీటి ప్రవాహపు లెక్కలు పక్కాగా ఉండడం లేదు. ఎగువ ప్రాంతం నుంచి రిజర్వాయర్లలోకి వస్తున్న వరద నీటిపై స్పష్టత లేని కారణంగా అధికారులు ప్రవాహ తీవ్రతతో�
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం 2,315 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1061.60 అడుగుల (12.07టీఎంసీలు)
కృష్ణా బేసిన్లోని ఇరు రాష్ర్టాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులతోపాటు రివర్ బోర్డు గెజిట్లో నిర్దేశించిన ప్రాజెక్టులు, వాటి ఔట్లెట్లను తమకు స్వాధీనం చేయాల్సి ఉంటుందని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (�
తెలంగాణలో ప్రాజెక్టులను పూర్తి చేయడం, విభజన హామీలు నెరవేర్చడం కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని, ఈ విషయంలో కేంద్రం తీరు బాగాలేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రం న�
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ మూడేండ్లలో పూర్తి చేస్తామని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్దంటూ ఆరోజు అడ్డుకున్న నేతల చేతులే నేడు గోదావరి జలాలకు హారతులు పడుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్ ప�
ప్రాజెక్టుల మంజూరుకు ఏండ్లు! ఆ తర్వాత సర్వేకోసం మరికొన్నేండ్లు! శంకుస్థాపనకు ఇంకొన్ని సంవత్సరాలు! ఆ తర్వాతైనా పనులు పూర్తవుతాయా? అంటే అదీ లేదు! అనుమతుల మాటంటారా.. ఆ ఊసన్నదే ఉండదు.
కృష్ణా నదిపై ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి సాగునీటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే చూస్తూ ఊరుకోబోమని లోక్సభలో బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు పార్లమెంటు వేదికగా హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 40 రోజులకే తెలంగాణకు నష్టం చేసే నిర్ణయా లు తీసుకోవడం బాధాకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.
నగర శివారు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రాజెక్టులు చేపడుతున్నది. ప్రణాళికాబ�
వచ్చే సంక్రాంతి పండుగ లోపు ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని, ఆగిపోయిన ప్రాజెక్ట్లను త్వరలోనే పూర్తి చేసుకుందామని తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అ�
యాసంగి సాగుపై సందిగ్ధం నెలకొన్నది. పంటల వేసే విషయంలో రైతులు అయోమయంలో పడ్డారు. ఈ వానకాలం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటల సాగుపై అనిశ్చితి నెలకొన్నది.