వికారాబాద్ జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువడంతో చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రధాన ప్రాజెక్టులైన కోట్పల్లి, లక్నాపూర్, సర్పన్పల్లి, కాకరవేణి, జుంటుపల్లి ప్రాజెక
ఆదిలాబాద్ జిల్లాను ఆరో రోజైన శనివారం కూడా వర్షం వదలలేదు. వాన దంచికొట్టడంతో సగటు వర్షపాతం 100 మిల్లీమీటర్లుగా నమోదైంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా.. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పలు కాలనీలు, ఇండ్ల
మూడు రోజులుగా ముసురు వీడడం లేదు. జనం ఇల్లు విడిచి బయటకు రావడం లేదు. రైతులు మాత్రం సంబురంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరద తోడయ్యింది. ప్రాజెక్టుల�
రానున్న వానకాలానికి ప్రాజెక్టు లను సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి ఆదేశించారు. గురువారం కడెం ప్రాజెక్టును ఆయన సందర్శించి, నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులతో మాట్లాడా�
రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులు, కాలువల మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జూన్ ఆఖరు నాటికి పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నది.
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు కేంద్రంగా అభివృద్ధి కేంద్రీకృతమైంది. కొత్తగా నివాస ప్రాంతాలతో పాటు వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు ఇలా అన్నీ ఓఆర్ఆర్కు ఇరువైపులా ఏర్పాటవుతున్
అరవై లక్షల ఓట్లు ఇస్తే.. రెండు లక్షల కొలువులు ఇస్తుందట కాంగ్రెస్. ఆ పలుకులు ప్రియాంక గాంధీ నోట చదివించాం కాబట్టి మన తెలంగాణ యూత్ నమ్మాలని పీసీసీ పెద్ద ఉవాచ. దశాబ్దాల తరబడి పాలించిన ఇదే కాంగ్రెస్ నీళ్లు,
ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది కేంద్ర భారత్మాల పథకం పనులు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన కేంద్రం ఏండ్ల తరబడి ప్రాజెక్టులు చేపడుతూ ప్రజలకు చుక్�
నది నుంచి మళ్లించే ప్రతి నీటిబొట్టునూ లెక్కించాల్సిందేనని, తద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలంగాణ తరపు సాక్షి, సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్ పండిత్ చెప్పారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో ఉన్నప్పటికీ, ఎత్తయిన ప్రదేశాల్లో ఉండి సాగునీరందని గ్యాప్ఆయకట్టు కోసం 35 ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదనలు వచ్చాయని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చై�
శుక్లారం మజ్జాన్నం ఒంటిగంటకు ఇంత సల్లవడినంక బైలెల్లింది మా కారు. సంగారెడ్డి నుంచి మొదలైన ఆరు లైన్ల రోడ్డు డెగ్లూర్ల తెగిపోయింది. డెగ్లూర్ అంటే ఇగ మేం మహారాష్ట్రల ఎంటరైనట్టే లెక్క.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం మరోమారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో మనకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క కీలక ప్రాజె