నీటి దోపిడీకి సమైక్యపాలకులు చేసిన కనిపించని కుట్రల్లో చెరువుల విధ్వంసం ఒకటి. పడ్డ వాన బొట్టు ఎక్కడా నిలువకుండా, వాగులు, వంకల ద్వారా నదుల్లోకి.. ఆపై ఆంధ్రాకు చేరాలన్నదే వాళ్ల అంతిమలక్ష్యం.
అరుణాచల్ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దులో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణకు సరిహద్దులో నిర్మిస్తున్న నిర్మాణాలే కారణమా? అంటే.. ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఏఎస్పీఐ) విడుదల చేసి
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు సహా భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో యాసంగి సాగుకు ఢోకా లేకుండా పోయింది. ఆయా ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి ని
చనాక-కొరాట (ఆదిలాబాద్ జిల్లా), ముక్తీశ్వర (చిన్నకాళేశ్వరం) భూపాలపల్లి జిల్లా, చౌటుపల్లి హన్మంత్రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎత్తిపోతల పథకాలకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నుంచి తుది అనుమతులు లభించాయి. ఢ
జీవశాస్ర్తాలు, బయోఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్థలాలకు రోజరోజుకూ డిమాండ్ పెరుగుతున్నదని
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత కరువు ప్రాంతాలైన మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి తదితర జిల్లాల ప్రజల దశాబ్దాల దాహార్తిని, సాగునీటి కష్టాలను తొలగించాలని సంకల్పించి తెలంగాణ ప్రభుత్
గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, శంకర్పల్లి, బుల్కాపూర్ మీదుగా వరద ఉధృతి పెరుగుతుండటంతో జలమండలి అధికారులు ఉస్�
ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్నది. గత ఎనిమిదేండ్లలో అత్యంత విజయవంతంగా గనుల అన్వేషణ, గుర్తింపు, అభివృద్ధి పనులు చేపట్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్నది.
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని డ్రీమ్, గ్రీన్సిటీ తదితర కాలనీల్లో బాక్స్ డ్రైన్ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా�