నది నుంచి మళ్లించే ప్రతి నీటిబొట్టునూ లెక్కించాల్సిందేనని, తద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలంగాణ తరపు సాక్షి, సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్ పండిత్ చెప్పారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో ఉన్నప్పటికీ, ఎత్తయిన ప్రదేశాల్లో ఉండి సాగునీరందని గ్యాప్ఆయకట్టు కోసం 35 ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదనలు వచ్చాయని రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చై�
శుక్లారం మజ్జాన్నం ఒంటిగంటకు ఇంత సల్లవడినంక బైలెల్లింది మా కారు. సంగారెడ్డి నుంచి మొదలైన ఆరు లైన్ల రోడ్డు డెగ్లూర్ల తెగిపోయింది. డెగ్లూర్ అంటే ఇగ మేం మహారాష్ట్రల ఎంటరైనట్టే లెక్క.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం మరోమారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో మనకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క కీలక ప్రాజె
నీటి దోపిడీకి సమైక్యపాలకులు చేసిన కనిపించని కుట్రల్లో చెరువుల విధ్వంసం ఒకటి. పడ్డ వాన బొట్టు ఎక్కడా నిలువకుండా, వాగులు, వంకల ద్వారా నదుల్లోకి.. ఆపై ఆంధ్రాకు చేరాలన్నదే వాళ్ల అంతిమలక్ష్యం.
అరుణాచల్ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దులో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణకు సరిహద్దులో నిర్మిస్తున్న నిర్మాణాలే కారణమా? అంటే.. ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ (ఏఎస్పీఐ) విడుదల చేసి
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు సహా భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో యాసంగి సాగుకు ఢోకా లేకుండా పోయింది. ఆయా ప్రాజెక్టుల్లో ప్రస్తుత నీటి ని
చనాక-కొరాట (ఆదిలాబాద్ జిల్లా), ముక్తీశ్వర (చిన్నకాళేశ్వరం) భూపాలపల్లి జిల్లా, చౌటుపల్లి హన్మంత్రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎత్తిపోతల పథకాలకు కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ నుంచి తుది అనుమతులు లభించాయి. ఢ
జీవశాస్ర్తాలు, బయోఫార్మా రంగంలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నదని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్థలాలకు రోజరోజుకూ డిమాండ్ పెరుగుతున్నదని
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత కరువు ప్రాంతాలైన మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి తదితర జిల్లాల ప్రజల దశాబ్దాల దాహార్తిని, సాగునీటి కష్టాలను తొలగించాలని సంకల్పించి తెలంగాణ ప్రభుత్