ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి సదరన్ కౌన్సిల్లో తెలంగాణ డిమాండ్ హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): విభజన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కేంద్రాన్ని
టీఏసీకి పంపేందుకు జీఆర్ఎంబీ అంగీకారం ఏపీ అభ్యంతరాలను తిరస్కరించిన బోర్డు ఇక అనుమతులు రావడమే తరువాయి పెద్దవాగు మినహా ఏ ప్రాజెక్టునూ బోర్డుకు అప్పగించేది లేదని రెండు రాష్ర్టాల స్పష్టీకరణ హైదరాబాద్, ఏ�
భాక్రానంగల్ -దేశంలో నిర్మించిన మొదటి, అన్నింటికన్నా ఎత్తయిన ప్రాజెక్టు. ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల ఉమ్మడి ప్రాజెక్టు. అయినప్పటికీ హిమాచల్ప్రదేశ్ కూడా లబ్ధిపొందుతున్నది. -సట్లెజ్ నదిపై భాక్రావద్ద
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ -ఈ ప్రాజెక్టును ఖోస్లా కమిటీ సూచనల మేరకు నల్లగొండ జిల్లాలోని నందికొండ గ్రామం వద్ద నిర్మించారు. -దీన్ని 1955, డిసెంబర్ 10న ప్రారంభించారు. -ఈ డ్యామ్ పొడవు 1500 మీ., ఎత్తు 124 మీ. -ఈ ప్రాజెక్టు ప
హీరోలు ఏడాదికి ఒక సినిమా చేస్తే గొప్ప. కానీ నాయికల తీరే వేరు. అక్కడా ఉంటాం ఇక్కడా ఉంటాం అన్నట్లు ఏ హీరో సరసన చూసినా వాళ్లే కనిపిస్తారు. క్యాలెండర్ తిరిగే లోగా మూడు నాలుగు సినిమాలు చేసేస్తుంటారు. బాలీవుడ్�
కంటోన్మెంట్లో ఉచిత తాగునీటి పథకం అమలుకు అధికారుల కసరత్తుసర్కారుపై నెలకు సుమారు రూ.2.5కోట్ల భారంప్రాజెక్టుల నిర్మాణానికి రూ.8కోట్లతో త్వరలో టెండరింగ్సికింద్రాబాద్, జనవరి 9: కంటోన్మెంట్లో రాష్ట్ర సర్క
మెండోర: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 33 వరద గేట్ల ద్వారా 1,99,680 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామన్న
ఎల్లంపల్లికి 6.50 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కాళేశ్వరం వద్ద మొదటిప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతుండటంతో ప్రాజెక్టులకు భారీ �
గోదావరి, కృష్ణమ్మ ఉగ్ర రూపం ఎగువ నుంచి భారీగా ప్రవాహాలు హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: రాష్ట్రంలోని పరివాహక ప్రాంతా ల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణ, గోదావరి నదులకు వర
వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు ఎస్సారెస్పీలో 24 గేట్లు ఎత్తివేత పరవళ్లు తొక్కుతున్న మానేరు కృష్ణా బేసిన్లోనూ ప్రవాహాలు హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతాల్ల�
కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి ఆర్బన్ : సాగు, తాగునీటి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు, ప్రాజెక్�
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 10 : కృష్ణా బేసిన్కు వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి స్థిరంగా ఇన్ఫ్లోలు వస్తుండటంతో పలు ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రియదర్శిని జూరాల ప్�