మెండోర: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 33 వరద గేట్ల ద్వారా 1,99,680 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామన్న
ఎల్లంపల్లికి 6.50 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో కాళేశ్వరం వద్ద మొదటిప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: గోదావరి, కృష్ణా నదులకు వరద పోటెత్తుతుండటంతో ప్రాజెక్టులకు భారీ �
గోదావరి, కృష్ణమ్మ ఉగ్ర రూపం ఎగువ నుంచి భారీగా ప్రవాహాలు హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: రాష్ట్రంలోని పరివాహక ప్రాంతా ల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణ, గోదావరి నదులకు వర
వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు ఎస్సారెస్పీలో 24 గేట్లు ఎత్తివేత పరవళ్లు తొక్కుతున్న మానేరు కృష్ణా బేసిన్లోనూ ప్రవాహాలు హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతాల్ల�
కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి ఆర్బన్ : సాగు, తాగునీటి ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు, ప్రాజెక్�
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 10 : కృష్ణా బేసిన్కు వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి స్థిరంగా ఇన్ఫ్లోలు వస్తుండటంతో పలు ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రియదర్శిని జూరాల ప్�
నిషేధం| కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఇందులో భాగంగా జూరాల �
న్యూఢిల్లీ: డ్రోన్ల వినియోగాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తప్పని సరి చేసింది. జాతీయ రహదారి ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ వంటి అన్ని దశలను నెలవారీగా డ్రోన్లతో వ
కలెక్టర్ వెంకట్రావు | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూ సేకరణ చేసిన భూములలో మట్టి తీసేందుకు రైతులు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులకు సూచించా
సుస్థిర ప్రభుత్వాన్ని| తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు,