గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, శంకర్పల్లి, బుల్కాపూర్ మీదుగా వరద ఉధృతి పెరుగుతుండటంతో జలమండలి అధికారులు ఉస్�
ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్నది. గత ఎనిమిదేండ్లలో అత్యంత విజయవంతంగా గనుల అన్వేషణ, గుర్తింపు, అభివృద్ధి పనులు చేపట్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్నది.
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని డ్రీమ్, గ్రీన్సిటీ తదితర కాలనీల్లో బాక్స్ డ్రైన్ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా�
ఎత్తిపోతల పనులకు ఆటంకం వరంగల్, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గోదావరి వరద బీభత్సం సృష్టిస్తున్నది. వరద ప్రభావం నదీ తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్నది. అధిక వానలతో వచ్చిన వరదతో దేవాదుల ఎత్తిపోతల పథక
ఐదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వానలు కొత్త రికార్డును నెలకొల్పాయి. శుక్రవారం నుంచి మంగళవారం వరకు కురిసిన వర్షాలను పరిశీలిస్తే ఈ పదేండ్లలో అత్యధిక వర్షం ఇదేనని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల�
నాలుగు రోజులుగా తెలంగాణతోపాటు ఎగువ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. దీంతో గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. ముఖ్యంగా శ్రీర�
రొటీన్ కథల్లో నటించి సమయాన్ని వృథా చేసుకోనని స్పష్టం చేసింది సోనాక్షిసిన్హా. తాను ఎంచుకునే పాత్రలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నానని, సవాళ్లతో కూడిన క్యారెక్టర్స్కే పెద్దపీట వేస్తున్నా
శ్రీలంకలో అదానీ గ్రూప్ కంపెనీలకు కాంట్రాక్టులిప్పించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతగా ఆరాటపడిందో మరోసారి వెల్లడైంది. మన్నార్ పవన విద్యుత్తు ప్లాంటు కాంట్రాక్టు విషయంపై ఇప్పటికే లంకేయులు రగిలిపో�
సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం - జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు నూతన ప్రాజెక్టులను చేపడుతున్నది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)
ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి సదరన్ కౌన్సిల్లో తెలంగాణ డిమాండ్ హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): విభజన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కేంద్రాన్ని
టీఏసీకి పంపేందుకు జీఆర్ఎంబీ అంగీకారం ఏపీ అభ్యంతరాలను తిరస్కరించిన బోర్డు ఇక అనుమతులు రావడమే తరువాయి పెద్దవాగు మినహా ఏ ప్రాజెక్టునూ బోర్డుకు అప్పగించేది లేదని రెండు రాష్ర్టాల స్పష్టీకరణ హైదరాబాద్, ఏ�
భాక్రానంగల్ -దేశంలో నిర్మించిన మొదటి, అన్నింటికన్నా ఎత్తయిన ప్రాజెక్టు. ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల ఉమ్మడి ప్రాజెక్టు. అయినప్పటికీ హిమాచల్ప్రదేశ్ కూడా లబ్ధిపొందుతున్నది. -సట్లెజ్ నదిపై భాక్రావద్ద