నిషేధం| కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వద్ద భద్రతను పెంచారు. డ్యాంలు, విద్యుదుత్పత్తి కేంద్రాల వద్ద సాయుధ బలగాలను ప్రభుత్వం మోహరించింది. ఇందులో భాగంగా జూరాల �
న్యూఢిల్లీ: డ్రోన్ల వినియోగాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తప్పని సరి చేసింది. జాతీయ రహదారి ప్రాజెక్టుల అభివృద్ధి, నిర్మాణం, ఆపరేషన్, నిర్వహణ వంటి అన్ని దశలను నెలవారీగా డ్రోన్లతో వ
కలెక్టర్ వెంకట్రావు | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూ సేకరణ చేసిన భూములలో మట్టి తీసేందుకు రైతులు ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులకు సూచించా
సుస్థిర ప్రభుత్వాన్ని| తెలంగాణలో సుస్థిర ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో ప్రజల మధ్య భేదాభిప్రాయాలు,