సకల వసతులు, ఆధునిక హంగులు, గెటెడ్ కమ్యూనిటీ తరహాలో పట్టణంలోని నిరుపేదల కోసం ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీ కేసీఆర్నగర్లో రూ. 8 కోట్లతో 33/11కేవీ సబ్ స్టేషన్ మంజూరైనట్లు ఆర్థిక, వ�
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ఏరోస్పేస్-డిఫెన్స్ రంగానికి అనుగుణమైన ఎకో సిస్టం సృష్టితో రాష్ట్రం ఏరోస్పేస్ రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదిగిందని, శాఫ్రాన్ వరుసగా నాల�
రాష్ట్రంలోని రిజర్వాయర్లను ఆక్వాహబ్లుగా తీర్చిదిద్దాలని.. మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల పెంపకం, చేప పిల్లల ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్, విక్రయ కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని పశుసంవర్ధక, మత్స్
స్టమ్ మిల్లింగ్ రైస్ సేకరణకు ఎఫ్సీఐ ముందుకు రావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా Hచొరవ చూపాల్సి ఉందన్నారు. యాసంగిలో కొనుగోలు చేసిన ధ
ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఏటా తమ ఆస్తులను వెల్లడించాలంటూ ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఉపాధ్యాయులు తమ ఆస్తులను వెల్లడించడంతో పాటు చర, స్థిర ఆస్తుల క్రయ, విక
మిషన్ భగీరథ పథకంలో భాగస్వామిని కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. కర్ణాటకలోని బాల్కీలో తాను సివిల్ ఇంజినీరింగ్ చదివిన బీకేఐటీ పూర
దేశంలోని అతిపెద్దదైన కేసీఆర్ ఎ కో అర్బన్ పార్కును మరింత అభివృద్ధి చేస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ సమీపంలోని ఎకో అర్బన్ పార్కు లో మంత్రి నిరంజన్రెడ్డి, �
నాటి నుంచి నేటి వరకు ఆలయాలు మానవాళి ప్రశాంతతకు నిలయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రాజపేట గ్రామంలో రాజరాజేశ్వరి, ఆంజనేయ, బొడ్రాయి, నవగ్రహ విగ్రహ ప్ర�