ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఏటా తమ ఆస్తులను వెల్లడించాలంటూ ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఉపాధ్యాయులు తమ ఆస్తులను వెల్లడించడంతో పాటు చర, స్థిర ఆస్తుల క్రయ, విక
మిషన్ భగీరథ పథకంలో భాగస్వామిని కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. కర్ణాటకలోని బాల్కీలో తాను సివిల్ ఇంజినీరింగ్ చదివిన బీకేఐటీ పూర
దేశంలోని అతిపెద్దదైన కేసీఆర్ ఎ కో అర్బన్ పార్కును మరింత అభివృద్ధి చేస్తామని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ సమీపంలోని ఎకో అర్బన్ పార్కు లో మంత్రి నిరంజన్రెడ్డి, �
నాటి నుంచి నేటి వరకు ఆలయాలు మానవాళి ప్రశాంతతకు నిలయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రాజపేట గ్రామంలో రాజరాజేశ్వరి, ఆంజనేయ, బొడ్రాయి, నవగ్రహ విగ్రహ ప్ర�
‘పట్టణ ప్రగతి’లో చేపట్టిన ప్రతి పనినీ పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో గురువారం బైక్పై విస్తృతంగా పర్యటించిన ఆయన.. పారిశుధ్య పనులను పరిశీ�
బాసర ఆర్జేయూకేటీ విద్యాలయం సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సేవలు అభినందనీయమని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో అత్యధికంగా రక్తదానానిక
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతితో రూపురేఖలు మారిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా క�
ఈనెల 16వ తేదీన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువారం మంత్రి కొడంగల్లో పర్యటించి