భరోసా కేంద్రాలతో బాధిత మహిళలకు తక్షణ సాయం అందుతుందని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కేంద్రంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావ
పచ్చదనం, పారిశుధ్యం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీల నిర్వహణ తదితర అంశాల్లో పల్లెలు ఆదర్శంగా మారాయని, బల్దియాల్లో సైతం ఈ మార్పు జరిగి పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారాలని ఆర్థ్ధిక, వైద్య ఆరోగ్య శా�
కొత్తగా మత్స్య పారిశ్రామిక సొసైటీలు ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇవ్వాలని ఎన్నో ఏండ్ల నుంచి మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారని, గత ప్రభుత్వాలు వారిని పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ఒక్కరే మత్స్యకారుల సమస�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ఐపాస్పై బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్యమంత్రి రణిల్ జయవర్ధన ప్రశంసల జల్లు కురిపించారు. ఆ పథకం బాగుందని కితాబిచ్చారు. యూకేలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ
వచ్చేనెల టీచర్ల బదిలీలు ఉంటాయని, ఇందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నదని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్�
మహబూబ్నగర్ మినీ ట్యాంక్బండ్ను తలమానికంగా నిర్మిస్తున్నామని పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనులను కలెక్టర్ వెంకట్రావ�
అమిత్షాదంతా.. అబద్ధాల షోనేనని, ఆయన ప్రతి మాటా అవాస్తవమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి హోదా మరిచి దిగజారుడు వ్యాఖ్యలతో మరింత నవ్వుల పాలయ్యిండని ఎద్దేవా చ
కృష్ణా వాటర్ సైప్ల్లె స్కీంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ నీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నది. వందేండ్లకు భరోసా కల్పిస్తూ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సుంకిశాల ఇన్టేక్ వెల�
డిమాండ్కు తగ్గ విద్యుత్తు సరఫరా చేయడం సవాలుగా మారిందని కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. భారతదేశం ప్రస్తుతం అతిపెద్ద విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని
కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ�
నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఈ నెల 14న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.50కోట్లతో హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు
ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జున సాగర్లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా నిర్మించిన బుద్ధవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 14న ప్రారంభించేందుకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పర్యాటక శాఖ మం�