బీజేపీలో సీఎం సీటు దక్కాలంటే.. అధిష్ఠానానికి రూ.2,500 కోట్లు కప్పం కట్టాలని ఆ పార్టీ కర్ణాటక నేతలే చెప్తున్నారని.. ఇక కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు పార్టీ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఓ ప
గతంలో హైదరాబాద్ సభ సాక్షిగా సుష్మా స్వరాజ్ ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రకటించారు.. మోదీకి చిత్తశుద్ధి ఉంటే.. రాష్ట్ర బీజేపీ నేతలకు దమ్ముంటే.. తెలంగాణపై ప్రేమ ఉంటే ప్రాజెక్ట�
నూతన సచివాలయ నిర్మాణ పనుల్లో ఇంకా వేగం పెంచాలని, మూడు షిఫ్టుల్లో పనులు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ఫినిషింగ్ పనుల పట్ల ప్రత
తన కుమారుడిపై నమోదైన లైంగిక దాడి కేసలో స్వేచ్ఛగా, సజావుగా దర్యాప్తు జరగాలని తాను కోరుకుంటున్నానని రాజస్ధాన్ మంత్రి మహేష్ జోషీ వ్యాఖ్యానించారు.
సగర కులస్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సగరులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సగర
కులం, మతం, రాజకీయాలు, చిచ్చులలో కొట్టుకుపోకుండా కసితో చిచ్చరపిడుగుల్లా ఎదగాలని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. పకనున్న పేద దేశాలతో కాకుండా ఇప్పటినుంచి ప్రపంచంతో పోటీపడదామని సూచించారు. ప్రపంచ దిగ్
కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కుంభకోణాలమయమేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. దేశంలో ఆ పార్టీ దుకాణం బంద్ అయినట్టేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబ�
వరంగల్ సభలో రాహుల్వ్యాఖ్యలు చూస్తే ఆయనపై జాలేస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పట్ట పగలు డబ్బు సంచుల తో దొరికిన ఓటుకు నోటు దొంగ రాసిచ్చిన స్రిప్ట్ చదివి రాహుల్, తన అజ్ఞానాన్ని బయట పెట
దేశంలో అతి పెద్ద అవినీతి దొంగలు బీజేపీ, కాంగ్రెస్ నేతలేనని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను అస్మదీయులకు అప్పనంగా కట్టబెడుతున్నా కాంగ్
ఎనిమిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, పేదల జీవితాల్లో కన్నీళ్లు తుడిచి ఆనందం నింపుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట �
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గంలోని పోలుమళ్ల గ్రామానికి చెందిన రైతు నడుమ ఆసక్తికర సంభాషణ నడిచింది. మంత్రి గుంటకండ్ల, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్తో కలిస
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 14న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలో సుమారు రూ. 56 కోట్ల విలువైన పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. �
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదల ఇండ్లలో జరిగే పెండ్లికి ప్రభుత్వం తరపున అందించే తాంబూలం అని, ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ రూపంలో అందిస్తున్న వరమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గు
సూర్యాపేట మున్సిపాల్టీ యంత్రాంగం ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్తో తయారు చేయిస్తున్న ఆక్యూప్రెషర్ మ్యాట్, టైల్స్, ఇటుకలు ప్రశంసలు అందుకుంటున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియ�