కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కుంభకోణాలమయమేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. దేశంలో ఆ పార్టీ దుకాణం బంద్ అయినట్టేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతుబ�
వరంగల్ సభలో రాహుల్వ్యాఖ్యలు చూస్తే ఆయనపై జాలేస్తున్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. పట్ట పగలు డబ్బు సంచుల తో దొరికిన ఓటుకు నోటు దొంగ రాసిచ్చిన స్రిప్ట్ చదివి రాహుల్, తన అజ్ఞానాన్ని బయట పెట
దేశంలో అతి పెద్ద అవినీతి దొంగలు బీజేపీ, కాంగ్రెస్ నేతలేనని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను అస్మదీయులకు అప్పనంగా కట్టబెడుతున్నా కాంగ్
ఎనిమిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, పేదల జీవితాల్లో కన్నీళ్లు తుడిచి ఆనందం నింపుతున్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట �
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గంలోని పోలుమళ్ల గ్రామానికి చెందిన రైతు నడుమ ఆసక్తికర సంభాషణ నడిచింది. మంత్రి గుంటకండ్ల, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్తో కలిస
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 14న నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలో సుమారు రూ. 56 కోట్ల విలువైన పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. �
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదల ఇండ్లలో జరిగే పెండ్లికి ప్రభుత్వం తరపున అందించే తాంబూలం అని, ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ రూపంలో అందిస్తున్న వరమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గు
సూర్యాపేట మున్సిపాల్టీ యంత్రాంగం ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్తో తయారు చేయిస్తున్న ఆక్యూప్రెషర్ మ్యాట్, టైల్స్, ఇటుకలు ప్రశంసలు అందుకుంటున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైకో, లుచ్చా, బద్మాష్ మాదిరిగా మాట్లాడితే నాలుక చీరేస్తామని ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పులి లాంటి వాడని, పులితోక పట్టుకొని గ
ఈ నెల 14లోగా ఏక సంఘంగా ఏర్పడే వివిధ బీసీ కుల సంఘాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనులను అప్పగిస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. అలా ఏర్పడకపోతే ఈ నెల 15 తరువాత ఆయా భవనాల నిర్మాణ పనులను ప�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నడ్డా తీరు వీధి రౌడీని తలపించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకు�
హైదరాబాద్ కోఠి ఈఎన్టీ దవాఖానలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య శుక్రవారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకొన్నది. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకొనే
చరిత్రాత్మక జహంగీర్ పీర్, పహాడీ షరీఫ్, మౌలాలి దర్గాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్�
టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని అనంతపేట్లో రూ. 38లక్షలతో దేవాదా