చెరువులు కలుషితం కాకుం డా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. సోమవారం కేసీతండా చెరువు కట్ట వద్ద రూ.25లక్షల సొంతనిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్న 30 అడుగుల శివుడి �
ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణపై విషం చిమ్ముతూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 4.53 లక్షల బస్తాల ధాన్�
ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గురువారం ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య మే�
‘ధర్మపురి ప్రాంత గ్రామీణ వాతావరణాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించారు. గోదావరి తీరాన పురాతనమైనటువంటి ధర్మపురి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఆ గుడి పేరుతో సినిమా రావడం చాలా సంతోషంగ�
తమదేమీ నామినేటెడ్ ప్రభుత్వం కాదని, ప్రజలు ఎన్నుకొన్న ప్రజా ప్రభుత్వమని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రాజకీయ నేతల్లా గవర్నర్ ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడటం సరైంది కా
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. సొంత రాష్ట్రంపై, రైతులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో ఇబ్బంది పడొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రయాస పడుతుంటే కేం�
ఒకప్పుడు ఇక్కడి ప్రజలు తాగు, సాగునీటికి గోస పడ్డారని, కానీ ఇవాళ ఆ కష్టాలు లేవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కరెంటు బాధ లేదని, సాగునీటికి కొదవ లేదని, మండుటెండల్లో గోదావరి జలాలతో
ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా ఎదిగి అభివృద్ధి చేసి చూపెట్టిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనేక అభివృద
పండుగలా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శ్రేణుకుల సూచించారు. బుధవారం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గ స్థాయి ప�
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదంలో కాలు కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న వ్యక్తి కృత్రిమ కాలు అమర్చుకోడానికి సహకరించారు. దీంతో బాధితుడు బుధవారం మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజే�
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి పువ్వాడ, ఆయన సతీమణి వసంత లక్ష్మి, కుమారుడు