మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజక వర్గ ప్రజలకు ఉచిత వైద్య సేవలందిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్లో మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన
కర్నాటకలో సాగుతున్న బైబిల్ వివాదానికి సంబంధించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. స్కూల్ సిలబస్లో భగవద్గీతను జోడిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ
బ్లాక్మెయిల్ రాజకీయాలకు ఖమ్మం ప్రజలు భయపడరని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ప్రశ్నించేతత్వం, నిజాయితీగల వ్యక్తిత్వం జిల్లా ప్రజల సొంతమని చెప్పారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రే�
బీజేపీ నేతల పాదయాత్రతో ఒరిగేదేమీ లేదని, పాదయాత్రను ప్రజలు నిరాకరిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం జవహర్నగర్లో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకల పంపిణీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మళ్�
చెరువులు కలుషితం కాకుం డా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. సోమవారం కేసీతండా చెరువు కట్ట వద్ద రూ.25లక్షల సొంతనిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్న 30 అడుగుల శివుడి �
ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణపై విషం చిమ్ముతూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 4.53 లక్షల బస్తాల ధాన్�
ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గురువారం ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య మే�
‘ధర్మపురి ప్రాంత గ్రామీణ వాతావరణాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించారు. గోదావరి తీరాన పురాతనమైనటువంటి ధర్మపురి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఆ గుడి పేరుతో సినిమా రావడం చాలా సంతోషంగ�
తమదేమీ నామినేటెడ్ ప్రభుత్వం కాదని, ప్రజలు ఎన్నుకొన్న ప్రజా ప్రభుత్వమని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రాజకీయ నేతల్లా గవర్నర్ ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడటం సరైంది కా