మెటావర్స్.. నేటి ఆధునిక యుగంలో చాలా మంది నోట వినిపిస్తున్న మాట ఇదే. ఇదొక సరికొత్త సాంకేతిక మాయా లోకం. కంప్యూటర్పై సృష్టించిన కల్పిత ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించే వేదిక. భౌతికంగా లేకపోయినా అవతార్ల రూపంల�
సీఎం కేసీఆర్ సారథ్యంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో రాష్ర్టానికి పరిశ్రమలు తరలివస్తున్నాయని.. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ప�
‘వీర హనుమాన్ కీ జై’ అన్న భక్తల జయ జయ ధ్వానాలు నగరంలో శనివారం మిన్నంటాయి. హనుమాన్ జయంత్సుత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో భక్త జనం నిర్వహించిన వీర హనుమాన్ శోభాయాత్ర విజయవంతమైంది. వేలాది మంది భక్తులతో
తెలుగు ప్రజలందరూ సుఖ, సంతోషాలతో వర్ధిల్లే విధంగా హనుమంతుడు ధైర్యాన్ని, ైస్థెర్యాన్ని ఇవ్వాలని శ్రీ గురు దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. భారతీనగర్ డివిజన్లోని బీడీఎల్ కాలనీ సమీపంలో స్వామీజ
ప్రతి పేదింటి పెద్దన్న కేసీఆర్ అని, స్వరాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి , మేడ్చల్ �
రూపాయి పెట్టుబడి పెడితే రూపాయిన్నర వచ్చేలా కృషిచేయాలని లబ్ధిదారులకు సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో అంబే�
రాష్ట్రంలో ఐటీ, లైఫ్సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాలకు అనేక అవకాశాలున్నాయని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం ప్రగతిభవన్లో ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ సీఈవో లీసా సింగ్తో క�
కర్ణాటకలో ‘రౌడీ సర్కారు’ ఉందని రాష్ట్ర సివిల్ కాంట్రాక్టర్ల సంఘం(కేఎస్సీఏ) అధ్యక్షుడు కెంపన్న ఆరోపించారు. తాము చూసిన అన్ని ప్రభుత్వాల్లోకెల్లా ప్రస్తుత బీజేపీ సర్కారే అత్యంత అవినీతిమయమైనదని
ఖైరతాబాద్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.4కోట్లు, సీవరేజీ లైన్లకు రూ.1.56కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. గురువారం ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో రూ.13.56లక్షల వ్యయంతో చేపట్టిన 200 మీటర్ల