ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ మిషన్ భగీరథను అమలు చేస్తున్నారని, ఈ పథకంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య చాలావరకు తీరిందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేట మున్స�
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి చామకూరి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం నాచారం డివిజన్, ఎర్రకుంటలో రూ. 65 లక్షలతో
చాచానెహ్రూనగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
పారిశ్రామికరంగంలో తెలంగాణ ప్రభుత్వం గొప్ప ప్రగతిశీల విధానాలు అవలంబిస్తున్నదని విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ అన్నారు. తమ వ్యాపారాలకు ఎంతో సహకారం అందిస్తున్నదని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మ�
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ‘జీడీపీ పెరగటం లేదని ఎవరు చెప్పారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ (జీడీపీ) పెంపును భారతీయ
నాగార్జునసాగర్లో విద్యుత్తు ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ చిల్లర రాద్ధాంతం చేస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. నీటి యాజమాన్యం తెలియకనే నదీ జలాలపై ఏపీ చీటికిమాటికి కృష్ణా నదీజల�
నిజమైన దళితబంధు ముఖ్యమంత్రి కేసీఆరేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో ఎంపికైన 561 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీని కలెక్టరేట్�
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమైందని, టీఎస్ఐపాస్తో 15రోజుల్లో అనుమతులొస్తున్నాయని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతాల్లో 90 శాతం ఉద్యోగాలు
కొవిడ్ సమయంలో ఫ్రంట్లైన్ వారియర్స్గా మీడియా అందించిన సేవలు అభినందనీయమని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మంగళవారం హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగ�
నిమ్స్ నర్సులు తక్షణం ఆందోళన విరమించి, విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. నర్సుల ఆందోళనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బాబూజగ్జీవన్రాం అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా రాంగోపాల్పేట్, బేగంపేట్�
ప్రపంచ వాణిజ్య సంస్థ భారత్ నుంచి బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించి ఉంటే.. ఈ ఎగుమతులు ఎలా సాధ్యమయ్యాయి? అపెడ చెప్పిన వివరాలు తప్పుడు లెక్కలా? గోల్మాల్ గోయల్ బుకాయింపులా? ఏది నిజం
ఆధునిక ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, త్వరలో రూ.ఆరు కోట్లతో యూత్ హబ్ను ఏర్పాటుచేస్తామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. విద్యార్థులు ఎప్పటికప్పడు తమ స్కిల్స్ను
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ట్విట్టర్లో ఆసక్తికర ట్వీట్లు నడిచాయి. తొలుత బెంగళూరులో సరైన రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా లేక ఇబ్బంది ప�
అమెరికా పర్యటనలో భాగంగా రాష్ర్టానికి పెట్టుబడులు సాధించేందుకు ఐటీమంత్రి కే తారకరామారావు చేసిన కృషిని కాలిఫోర్నియా కమిషనర్ రఘురెడ్డి ప్రశంసించారు. పెట్టుబడుల సాధనకు కేటీఆర్ పడిన తపన తెలంగాణ