డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలు దేశానికి ఆదర్శంగా నిలువనున్నాయి. సానుకూల సామాజిక ప్రభావం కోసం సాంకేత�
బీజేపీ, కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదని, కేవలం మాయ మాటలతోనే పబ్బం గడుపుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన కేశవరంలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధు�
టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం అధ్యక్షుడు ఆంగోతు రాజునాయక్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు మంత్రి సబితా �
రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలుచేసేవరకు వదిలేది లేదని టీఆర్ఎస్ ప్రకటించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం నుంచి 11 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంల�
ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్రంపై సీఎం కేసీఆర్ నాయకత్వంలో యుద్ధానికి సన్నద్ధం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మరో మంత్రి శ్రీనివాస
రాష్ట్రంలో గంజాయి ఇతర మత్తుపదార్థాలను తుదముట్టించడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల వాడకం, సరఫరా వెనుక ఎంతటి వారున్నా ఉపే
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే దిక్సూచిగా ఉన్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం యారోనిపల�
పేద పిల్లలకు మంచి భవిష్యత్తు చదువు ద్వారానే సాధ్యమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మైనార్టీ గురుకుల పాఠశా�
ప్రభుత్వ వైద్య సేవల్ని పేదలకు అందుబాటులో తెచ్చామని..రాష్ట్రంలో నిరాటంకంగా..నిర్విరామంగా వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం వెంగళరావునగర్ డివిజన్ లోని ఇండ�
రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే నాటికి మసీదుల వద్ద నిర్వహించే ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు. రంజాన్ ఉపవా
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు కేంద్ర బిందువుగా మారిన తెలంగాణకు ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. ఇప్పటికే అనేక సంస్థలు తెలంగాణలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ కార్యకలాపాలు ప�
తిరుమల శ్రీవారిని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకొ న్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శ నానంతరం రంగ నాయకుల మండ పంలో పండితులు వేదా�