హుస్సేన్సాగర్ తీరాన నెక్లెస్ రోడ్డులోని థ్రిల్ సిటీ థీమ్పార్కులో సమ్మర్ కార్నివాల్ను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకు�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర విషం కక్కుడు తప్ప విషయం ఏమీ లేదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. ఎంపీగా గెలిచిన మూడేండ్ల కాలంలో తన నియోజకవర్గానికి కనీసం రూ.3 కోట్ల పనులైనా త�
జిల్లాలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో మెడిక ల్ కళాశాల, బైపాస్ రోడ్డు పనులను, ఇంజినీరింగ�
గిరిజన సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం సోమారం గ్రామంలో ఆరు ఎకరాల �
వీఎం హోమ్ గురుకులాన్ని అత్యుత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దుతామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సరూర్నగర్ డివిజన్లోని విక్టోరియా మెమోరియల్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం వైద్య ఆరోగ్య శాఖత
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంచి నీటి, వరదనీటి సమస్య పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 27వ వార్డులో రూ. 7.40 కోట్లతో 60 లక్షల లీటర
జవహర్నగర్ మల్కారం ఈదులకుంట చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం ఎంతగానో కలచి వేసిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్లోని గబ్బిలాల్పేటకు
నగరానికి పక్కనే మానేరు డ్యాం గతంలో వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం తిప్పలు పడాల్సి వచ్చేది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా నగరపాలక సంస్థ చేపట్టిన పనులతో ప్రస్తుతం నగరంలో ఏడాదిన్�
ఆధునిక హంగులు.. సకల వసతులతో కరీంనగర్లో బీసీ స్టడీ సర్కిల్ సిద్ధమైంది. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న పేద యువత కోసం నగరంలోని ఉజ్వల పార్కు సమీపంలో రూ.5కోట్లతో మూడంతస్తుల భవంతి నిర్మించగా, నేడు మంత్రి కేటీఆ
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కరీం‘నగరం’లో ప్రగతి జాతర మొదలు కాబోతున్నది. ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ఒకే రోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చేతులమీదు
రోనా ఇక లేదని కొందరు అనుకొంటున్నారని కానీ వైరస్ ప్రభావం తగ్గింది తప్ప ప్రమాదం ఇంకా పొంచి ఉన్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు హెచ్చరించారు. థర్డ్వేవ్లో కరోనా ప్రభావం చూపలేదు కాబట్టి వ్యాక్సి