‘ఢిల్లీలో ఏ రోడ్లో చూసినా కశ్మీర్ ఫైల్స్ సినిమా పోస్టర్లే కనిపించాలి. నిన్న లాల్కిలా వద్దకు వెళ్తే అక్కడ ఒక్క పోస్టర్ కూడా కనిపించలేదు.. ఇలా అయితే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో మనం గెలిచినట్టే..’ ఫోన�
కేంద్రానికి రైతులు ఉరి వేసే రోజు దగ్గరలోనే ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ఉగాది తరువాత ఉగ్రతెలంగాణే అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తేల్చిచెప్పారు. తమను ఏమన్నా భర
రాష్ట్రంలోని దళితులంతా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. హైదరాబాద్ జిల్లాలో�
శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆన్లైన్ వ్యాపార ప్లాట్ ఫాం ‘లివైండ్స్' వెబ్సైట్, యాప్ను శనివారం సాయంత్రం హోటల్ కత్రియాలో సంస్థ నిర్వాహకులు
గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్గర్, డ్రీమ్సిటీ, గ్రీన్సిటీ, నబిల్ కాలనీ, అమ్రీన్ కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఆయా కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అప�
హుస్సేన్సాగర్ తీరాన నెక్లెస్ రోడ్డులోని థ్రిల్ సిటీ థీమ్పార్కులో సమ్మర్ కార్నివాల్ను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకు�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర విషం కక్కుడు తప్ప విషయం ఏమీ లేదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. ఎంపీగా గెలిచిన మూడేండ్ల కాలంలో తన నియోజకవర్గానికి కనీసం రూ.3 కోట్ల పనులైనా త�
జిల్లాలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో మెడిక ల్ కళాశాల, బైపాస్ రోడ్డు పనులను, ఇంజినీరింగ�
గిరిజన సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం సోమారం గ్రామంలో ఆరు ఎకరాల �
వీఎం హోమ్ గురుకులాన్ని అత్యుత్తమ విద్యా సంస్థగా తీర్చిదిద్దుతామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సరూర్నగర్ డివిజన్లోని విక్టోరియా మెమోరియల్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం వైద్య ఆరోగ్య శాఖత
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంచి నీటి, వరదనీటి సమస్య పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 27వ వార్డులో రూ. 7.40 కోట్లతో 60 లక్షల లీటర