హైదరాబాద్లో అంతర్జాతీయ సంస్థ గ్రామినర్ విస్తరణ బాటపట్టింది. డాటా సైన్స్, స్టోరీ టెల్లింగ్లో విశేష అనుభవం కలిగిన న్యూజెర్సీకి చెందిన గ్రామినర్.. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డెవలప్మెంట్, రిసెర్చ్
నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేందుకు మేడ్చల్ జిల్లాలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నామని కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తెలిపారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని బుద్ధనగర్ సాయ�
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు ఆర్నెల్లుగా కుట్ర పన్నుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కస్టడీ విచారణలో భాగంగా చివరిరోజైన శనివారం ఏడుగురు నిందితులకు పలు ప్రశ్నలు సంధించారు
కాంట్రిబ్యూటరీ పెన్షన్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం కోరింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు వినతిపత్రాన్ని సమర్పించింద�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి ఢిల్లీలో ఉన్న పతార ఏందో.. ఆయన ప్రకటనలకు, ఇచ్చే హామీలకు ఎంత విలువ ఉన్నదో, తెలంగాణపై కేంద్రానికి ఎంత అక్కసో తెలియడానికి ఈ ఉదాహరణ చాలు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ హైదరాబాద్లో
మహిళా, శిశు సంక్షేమ, గిరిజనశాఖలకు కేటాయించిన బడ్జెట్ను మంత్రి సత్యవతిరాథోడ్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆడబిడ్డల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశే�
సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటనతో యువత అప్పుడే చదువులో పడిపోయారు. దురదృష్టం ఏందంటే.. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాల నేతలు పెద్దగా చదువుకున్నట్టు కనిపిస్తలేదు. సీఎం ప్రకటనను మేం నమ్మడం లేదంటున్నార�
అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణకు కేంద్రం సహకరించకపోగా వివక్ష చూపుతున్నదని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులోని నిందితులు పోలీసులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా, మౌనంగా ఉన్నట్టు తెలుస్తున్నది. చర్లపల్లి జైల్లో ఉన్న ఏడుగురు నిందితులను తమ కస్టడీకి తీసుకొన�
ఉన్న త విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించినా పేదరికం కారణంగా చదువు ఆగిపోయే పరిస్థితిలో ఉన్న ఇద్దరు విద్యార్థులకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అండగా నిలిచా రు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం తుమ్మల పెన్
యువత వ్యాపారవేత్తలుగా రాణించాలని, ఇందుకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. భవిష్యత్తుపై సృష్టమైన అవగాహన, లక్ష్యంతో ఉండాలని.. గొప్ప ఆలోచనలు, పట్టు