వనపర్తి జిల్లాలో మంగళవారం తన పర్యటనలో మంత్రి నిరంజన్రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. చక్కని అభివృద్ధితో వనపర్తి ప్రజలను నిరంజన్రెడ్డి గెలిపించారని చెప్పారు. ‘నిరంజన్రెడ్డి గు�
ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇచ్చేదిపోయి బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాలను అడ్డుకొంటే స్పీకర్ చూస్తూ ఊరుకోవాలా? అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్ని�
వారించినా వినకుండా శాసనసభలో బీజేపీ సభ్యులు వెల్లోకి దూసుకురావడంతోనే వారిపై స్పీకర్ చర్యలు తీసుకొన్నారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సభలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భ�
మంత్రి కేటీఆర్ మరోసారి పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచారు. ఎంబీబీఎస్, ఎన్ఐటీలో సీటు సాధించిన ఇద్దరు నిరుపేద అక్కాచెల్లెళ్లు కావేరి, శివాని చదువులకు పూర్తి భరోసా ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు �
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో విద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఆదివారం గచ్చిబౌలిలోని టీ-హబ్లో అమెరికన్ తెలం
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ కంటే మంచి పథకాలు ఉన్నాయని
దేశంలోనే మొదటిసారిగా ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, భద్రపరిచే ‘హెల్త్ ప్రొఫైల్' శనివారం ప్రారంభమైంది. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక
లంకాప్రతీక్ ప్రేమ్కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సదా నన్ను నడిపే’. వైష్ణవి పట్వర్దన్ నాయికగా నటించింది. లంకా కరుణాకర్దాస్ నిర్మాత. తాజాగా హైదరాబాద్లో
ప్రభుత్వ ఉద్యోగుల జేబులను సీఎం కేసీఆర్ నింపుతుంటే.. వారి జేబులకు ప్రధాని నరేంద్రమోదీ చిల్లులు పెడుతున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలపై �
రాష్ట్రంలో టెక్స్టైల్ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన రోడ్మ్యాప్ను తయారు చేయాలని ఆ శాఖ అధికారులను చేనేత, జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆమె తండ్రి లింగ్యానాయక్ ఈ నెల 17 మరణించడంతో.. మంత్రి కేటీఆర్ ఆదివారం మహబూబాబాద్ జిల్లా
నూతన సెక్రటేరియట్ పనులు గడువులోగా పూర్తిచేయాలని ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం ఆయన సచివాలయ పనుల పురోగతిని పరిశీలించి, అధికారులకు �
సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు అప్పారెల్ పార్కులో బెంగళూరుకు చెందిన ప్రముఖ జౌళి ఉత్పత్తుల సంస్థ టెక్స్పోర్ట్ గ్రూప్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప