దేశంలోనే మొదటిసారిగా ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, భద్రపరిచే ‘హెల్త్ ప్రొఫైల్' శనివారం ప్రారంభమైంది. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక
లంకాప్రతీక్ ప్రేమ్కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సదా నన్ను నడిపే’. వైష్ణవి పట్వర్దన్ నాయికగా నటించింది. లంకా కరుణాకర్దాస్ నిర్మాత. తాజాగా హైదరాబాద్లో
ప్రభుత్వ ఉద్యోగుల జేబులను సీఎం కేసీఆర్ నింపుతుంటే.. వారి జేబులకు ప్రధాని నరేంద్రమోదీ చిల్లులు పెడుతున్నారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలపై �
రాష్ట్రంలో టెక్స్టైల్ రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన రోడ్మ్యాప్ను తయారు చేయాలని ఆ శాఖ అధికారులను చేనేత, జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆమె తండ్రి లింగ్యానాయక్ ఈ నెల 17 మరణించడంతో.. మంత్రి కేటీఆర్ ఆదివారం మహబూబాబాద్ జిల్లా
నూతన సెక్రటేరియట్ పనులు గడువులోగా పూర్తిచేయాలని ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం ఆయన సచివాలయ పనుల పురోగతిని పరిశీలించి, అధికారులకు �
సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు అప్పారెల్ పార్కులో బెంగళూరుకు చెందిన ప్రముఖ జౌళి ఉత్పత్తుల సంస్థ టెక్స్పోర్ట్ గ్రూప్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నది. శుక్రవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప
సులభతర వాణిజ్య విధానం తరహాలో గ్రీన్ ర్యాంకింగ్ విధానాన్ని తీసుకొచ్చి రాష్ర్టాల మధ్య పోటీ పెంచాలని కేంద్ర అటవీశాఖకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. నెట్ జీరో లక్ష్య సాధన
వ్యవసాయాభివృద్ధికి విత్తనమే ఆయువుపట్టు అని, నాణ్యమైన విత్తనం లేకుండా వ్యవసాయ అభివృద్ధి సాధ్యంకాదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వ్యవసాయాభివృద్ధి జరగాలన్నా, అధిక దిగుబడి రావాలన్నా రైతులక
తెలంగాణ అమరవీరుల త్యాగాలు నిరంతరం జ్వలించే జ్వాలలా ఉండే జ్యోతి నిర్మాణం, ఫినిషింగ్ పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల హ�
పిల్ల పుట్టకముందే.. ఎనకటికి ఒకడు కుల్ల కుట్టి పెట్టిండనేది తెలంగాణలో సామెత. టీపీసీసీ అధ్యక్షుడి వ్యవహారం కూడా అచ్చంగా అలాగే ఉంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్ పోయిన విషయాన్ని మరిచిప
మొక్కల పెంపకాన్ని అలవాటుగా మార్చుకొంటే ఆరోగ్యం, ఉల్లాసం, ఉత్తేజం పొందవచ్చునని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్లోని పీపుల్స్ప్లాజాలో నర్సరీమేళాను ప్రార
రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు నోరు పారేసుకొంటే ఊరుకొనేది లేదని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయటంలో ఆ పార్టీ నంబర్ వన్ అని విమర్శించ