భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో హెచ్ఎండీఏ తన ఆస్తులను కాపాడుకొనేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో
గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో ఛత్రపతి శివాజీ ఎంతో సిద్ధహస్తుడని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం వనపర్తిలోని బాల్నగర్ అభయాంజనేయస్వామి వద్ద శోభాయాత్ర కోసం ప్రత్యేక
తెలంగాణ పండుగలపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించలేమని చేతులు ఎత్తివేసే ధోరణి ప్రదర్శిస్తే ఆది�
ఆసియా సెయిలింగ్ చాంపియన్షిప్నకు ఎంపికైన తెలంగాణ సెయిలర్లను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. ఈ నెల 27 నుంచి అబుదాబి వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నీకి మన రాష్ట్రం నుంచి అశ్విన�
వెక్కిరించిన నోళ్లే అసూయ పడేలా మల్లన్నసాగర్ను అద్భుతంగా నిర్మించామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించిన నాడు ఇది అవుతదా..? మేము బతికుండ�
గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యానాయక్ (85) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లింగ్యానాయక్ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని
బీజేపీ నేతలు అవకాశం కోసం చూస్తున్నారు. వారికి మరోసారి అధికారమిస్తే తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేస్తారు. అంతటి పుణ్యాత్ములు వాళ్లు. బీజేపీ నేతలు మాటిమాటికీ హిందుస్థాన్, పాకిస్థాన్ లేదంటే దేశం క�
త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతాయని, పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యేలా యూనివర్సిటీల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వైస్ చాన్స్లర్లకు సూచించార
మోడుగా మారిన మర్రిచెట్టు మళ్లీ జన్మించింది. నేలకొరిగిన 70 ఏండ్ల భారీ వృక్షం మళ్లీ నిలబడింది. ఓ యువకుడి సంకల్పం, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల నూతన కలెక్టరేట్ వెనుక భాగంలో �
ఖానేకో ఆగే... కామ్కో పీఛే (తినడానికి ముందు... పని చేయడానికి వెనక్కి) అన్నట్టు తయారైంది కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీరు. కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవిని అందించిన రాష్ర్టానికి కానీ, రాజకీయ భిక్ష పెట్టిన
తెలంగాణలో ఐటీ రంగం గత ఏడేండ్లలో విశేష ప్రగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాకల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రంగం అభివృద్ధికి తాము చేపట్టిన చర్యల వల్ల రాష్ర్టానికి, ప్ర త్యేకించి హైదరాబా�
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప
ఉండటానికి.. డబుల్ బెడ్రూం ఇల్లు, ఆర్థికంగా నిలదొక్కుకోడానికి.. ఆటో, చదువుకుంటానంటే.. సహాయం చేస్తానని హామీ, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా. మంత్రి కే తారకరామారావు ఓ పేద యువతికి ఇచ్చిన ధైర్యం