గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యానాయక్ (85) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లింగ్యానాయక్ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలోని
బీజేపీ నేతలు అవకాశం కోసం చూస్తున్నారు. వారికి మరోసారి అధికారమిస్తే తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేస్తారు. అంతటి పుణ్యాత్ములు వాళ్లు. బీజేపీ నేతలు మాటిమాటికీ హిందుస్థాన్, పాకిస్థాన్ లేదంటే దేశం క�
త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతాయని, పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యేలా యూనివర్సిటీల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వైస్ చాన్స్లర్లకు సూచించార
మోడుగా మారిన మర్రిచెట్టు మళ్లీ జన్మించింది. నేలకొరిగిన 70 ఏండ్ల భారీ వృక్షం మళ్లీ నిలబడింది. ఓ యువకుడి సంకల్పం, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల నూతన కలెక్టరేట్ వెనుక భాగంలో �
ఖానేకో ఆగే... కామ్కో పీఛే (తినడానికి ముందు... పని చేయడానికి వెనక్కి) అన్నట్టు తయారైంది కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీరు. కేంద్ర క్యాబినెట్ మంత్రి పదవిని అందించిన రాష్ర్టానికి కానీ, రాజకీయ భిక్ష పెట్టిన
తెలంగాణలో ఐటీ రంగం గత ఏడేండ్లలో విశేష ప్రగతి సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాకల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రంగం అభివృద్ధికి తాము చేపట్టిన చర్యల వల్ల రాష్ర్టానికి, ప్ర త్యేకించి హైదరాబా�
ప్రధాని మోదీపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. బెబ్బులై గాండ్రించింది. తెలంగాణ ఏర్పాటును అప్రజాస్వామికమన్నందుకు.. క్షమించాలని వేడుకొనేదాకా వదిలేది లేదని తేల్చిచెప్పింది. ఊరూరా నల్లజెండాలు.. వాడవాడలా చావుడప
ఉండటానికి.. డబుల్ బెడ్రూం ఇల్లు, ఆర్థికంగా నిలదొక్కుకోడానికి.. ఆటో, చదువుకుంటానంటే.. సహాయం చేస్తానని హామీ, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా. మంత్రి కే తారకరామారావు ఓ పేద యువతికి ఇచ్చిన ధైర్యం
తెలంగాణ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రంపై అక్కసును వెల్లగక్కుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని.. పక్షపాతానికి ప్రతిరూపమైన చిహ్నం ఆవిష్కరించిందంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముచ్చింతల్లో నెలకొల్పిన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం ఆవిష్క�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తిన్నది అరగక దీక్ష చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ ఖూనీ చేసిందని, తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని వాడుక
అమరావతి: ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సానుకూల దృక్పథంతో ఉన్నారని ఏపి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకం కాదని, ఉద్�
పట్నా: బీహార్లో మంత్రి రామ్ సూరత్ రాయ్ సొదరుడికి సంబంధించిన పాఠశాలలో ఇటీవల భారీగా అక్రమ మద్యం పట్టుబడిన ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. బీహార్ అసెంబ్లీలో సైతం ఇవాళ ఇ�