తెలంగాణ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రంపై అక్కసును వెల్లగక్కుతున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని.. పక్షపాతానికి ప్రతిరూపమైన చిహ్నం ఆవిష్కరించిందంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముచ్చింతల్లో నెలకొల్పిన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం ఆవిష్క�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తిన్నది అరగక దీక్ష చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీలు విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ ఖూనీ చేసిందని, తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని వాడుక
అమరావతి: ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సానుకూల దృక్పథంతో ఉన్నారని ఏపి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వ్యతిరేకం కాదని, ఉద్�
పట్నా: బీహార్లో మంత్రి రామ్ సూరత్ రాయ్ సొదరుడికి సంబంధించిన పాఠశాలలో ఇటీవల భారీగా అక్రమ మద్యం పట్టుబడిన ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. బీహార్ అసెంబ్లీలో సైతం ఇవాళ ఇ�