టెన్త్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో డీఈవోలు, ఇంజినీ�
అభయారణ్యాల్లో రహదారులతో పాటు వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అండర్పాస్ లు ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన గురు�
ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి అమెరికా నుంచి నెల్లూరు చేరుకున్నారు. గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటు కారణంగా మరణించిన విషయం విదిత�
కేంద్ర ప్రభుత్వం అబద్ధాల ఫ్యాక్టరీలు పెట్టడమే తప్ప అసలు ఫ్యాక్టరీలు పెట్టడం లేదు. ఇప్పటికే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గొంతు కోయగా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి ఊపిరిపోయకుండానే ఉసురు తీస్తున్నది
భారత్ తన బలమైన మానవ వనరులు, ఆలోచనాశక్తిని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. భారత్ నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉ�
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెలు, చేపల పంపిణీ పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం పశుసంవర్ధకశాఖ మంత్రి లోకనాథ్శర్మ ప్రశంసించారు. శనివారం హైదరాబాద్కు వచ్చిన ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
భూముల విలువ భారీగా పెరిగిన నేపథ్యంలో హెచ్ఎండీఏ తన ఆస్తులను కాపాడుకొనేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. నానక్రాంగూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో
గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో ఛత్రపతి శివాజీ ఎంతో సిద్ధహస్తుడని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం వనపర్తిలోని బాల్నగర్ అభయాంజనేయస్వామి వద్ద శోభాయాత్ర కోసం ప్రత్యేక
తెలంగాణ పండుగలపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. మేడారం మహాజాతరకు జాతీయ హోదా కల్పించలేమని చేతులు ఎత్తివేసే ధోరణి ప్రదర్శిస్తే ఆది�
ఆసియా సెయిలింగ్ చాంపియన్షిప్నకు ఎంపికైన తెలంగాణ సెయిలర్లను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు. ఈ నెల 27 నుంచి అబుదాబి వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నీకి మన రాష్ట్రం నుంచి అశ్విన�
వెక్కిరించిన నోళ్లే అసూయ పడేలా మల్లన్నసాగర్ను అద్భుతంగా నిర్మించామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించిన నాడు ఇది అవుతదా..? మేము బతికుండ�