సులభతర వాణిజ్య విధానం తరహాలో గ్రీన్ ర్యాంకింగ్ విధానాన్ని తీసుకొచ్చి రాష్ర్టాల మధ్య పోటీ పెంచాలని కేంద్ర అటవీశాఖకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. నెట్ జీరో లక్ష్య సాధన
వ్యవసాయాభివృద్ధికి విత్తనమే ఆయువుపట్టు అని, నాణ్యమైన విత్తనం లేకుండా వ్యవసాయ అభివృద్ధి సాధ్యంకాదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వ్యవసాయాభివృద్ధి జరగాలన్నా, అధిక దిగుబడి రావాలన్నా రైతులక
తెలంగాణ అమరవీరుల త్యాగాలు నిరంతరం జ్వలించే జ్వాలలా ఉండే జ్యోతి నిర్మాణం, ఫినిషింగ్ పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల హ�
పిల్ల పుట్టకముందే.. ఎనకటికి ఒకడు కుల్ల కుట్టి పెట్టిండనేది తెలంగాణలో సామెత. టీపీసీసీ అధ్యక్షుడి వ్యవహారం కూడా అచ్చంగా అలాగే ఉంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్ పోయిన విషయాన్ని మరిచిప
మొక్కల పెంపకాన్ని అలవాటుగా మార్చుకొంటే ఆరోగ్యం, ఉల్లాసం, ఉత్తేజం పొందవచ్చునని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్లోని పీపుల్స్ప్లాజాలో నర్సరీమేళాను ప్రార
రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు నోరు పారేసుకొంటే ఊరుకొనేది లేదని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయటంలో ఆ పార్టీ నంబర్ వన్ అని విమర్శించ
టెన్త్ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కార్యాలయంలో డీఈవోలు, ఇంజినీ�
అభయారణ్యాల్లో రహదారులతో పాటు వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అండర్పాస్ లు ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన గురు�
ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి అమెరికా నుంచి నెల్లూరు చేరుకున్నారు. గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటు కారణంగా మరణించిన విషయం విదిత�
కేంద్ర ప్రభుత్వం అబద్ధాల ఫ్యాక్టరీలు పెట్టడమే తప్ప అసలు ఫ్యాక్టరీలు పెట్టడం లేదు. ఇప్పటికే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గొంతు కోయగా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి ఊపిరిపోయకుండానే ఉసురు తీస్తున్నది
భారత్ తన బలమైన మానవ వనరులు, ఆలోచనాశక్తిని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. భారత్ నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉ�
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెలు, చేపల పంపిణీ పథకాలు అద్భుతంగా ఉన్నాయని సిక్కిం పశుసంవర్ధకశాఖ మంత్రి లోకనాథ్శర్మ ప్రశంసించారు. శనివారం హైదరాబాద్కు వచ్చిన ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్