పాత మారేడ్పల్లిలో ప్రారంభించిన డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం లబ్ధిదారులకు అందించిన మంత్రి కే తారకరామారావు.
ప్రాంతం: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పాత మారేడ్పల్లి
స్థల విస్తీర్ణం : 5 ఎకరాల 18 గుంటలు
మొత్తం ఇండ్లు : 468
నిర్మాణ వ్యయం : రూ.36.27 కోట్లు