YS Jagan | వైసీపీ హయాంలో అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఇళ్లస్థలాలను ( Registered houses ) రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan ) ప్రశ్నించారు.
అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు ఇళ్లను బీఆర్ఎస్ నేతలు శనివారం పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రం లోని గంగపుత్ర కాలనీలో నేల కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులతో వారు మాట్లాడారు. ఇ�
రామగిరి మండలం రత్నాపూర్ పరిధి మేడిపల్లి శివారు లోని భూముల స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూశాఖ అధికారులు పోలీసుల సహాయంతో అక్కడి పాట్టడారులైన రైతుల ఇండ్లకు బుధవారం నోటీసులు అటించారు. దీంతో గ్రామంలో ఉద్ర�
Heavy Rains | ఆదిలాబాద్ జిల్లాలో శనివారం వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామంలో ఆదివారం ఉదయాన్నే కురిసిన భారీ వర్షంతో ఇళ్లలోకి నీరు చేరాయి. గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల ప్రాంతం లో ఉంటున్న వారి ఇళ్లలోకి వరద లా వచ్చి, ఇళ్ల�
కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త భరణ్ ఆత్మహత్యయత్నం చేసుకోవడం కలకలం రేపింది.
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో కొద్ది రోజులుగా సామాన్యుల ఇళ్లు కూల్చడం, ఆస్తులకు నష్టం కలిగించడమే అభివృద్ధి అందామా..? అని ఎన్ఐపీ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల అశోక్ ప్రశ్నించారు. స్థానిక మార్కండేయ కాలనీలో శన�
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని తెలుసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ర
ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్టులో మాపేరు ఎక్కడా...? లిస్టులో పేరు ఉన్నదని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇప్పుడు ఫైనల్ జాబితాలో లేదంటున్నరు.. ఇండ్లు ఉన్నవారి పేర్లు, కాంగ్రెస్ కార్యకర్తల పేర్లు మా�
గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పేదలకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని రాంపల్లి, చందపల్లిల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సామ
బీజేపీ పాలిత ఢిల్లీలో మురికివాడల ధ్వంసంతో వందలాది కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. చుట్టుపక్కల ఇండ్లల్లో పనిమనిషిగా జీవనం సాగిస్తున్న అనేకమంది మహిళలు ఉపాధి కోల్పోయి ఆవేదనకు గురవుతున్నారు.
Bear Enters Home Drinks Milk | ఒక ఎలుగుబంటి ఇంట్లోకి చొరబడింది. ఆ ఇంట్లో ఉన్న పాలు, నెయ్యి తాగింది. తాపీగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది. రాజస్థాన్లో ఈ సంఘటన జరిగింది.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించి పనులు జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. శుక్రవారం బోధన్ ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.
‘కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది’ అన్న చందంగా మారింది ఇందిరమ్మ లబ్ధిదారుల పరిస్థితి. నిబంధనలు డబ్బల మంజూరుకు అడ్డంకిగా మారాయి. అధికారులు అవగాహన కల్పించడంలో లోపమో, లబ్ధిదారులకు తెలియక జరగ�
సింగరేణి అర్జీ-3 డివిజన్ ఓసీపీ-2 వద్ద జరుగుతున్న ఎల్-6 కెనాల్ మల్లింపు పనుల్లో వెలువడిన పెద్ద బండ ను తొలిగించేందుకు సింగరేణి అధికారులు ఎలాంటి అనుమతి లేకుండా బ్లాస్టింగ్ చేశారు. దీంతో భారీగా పేలుడు సంభవించ�