మీది పడమర దిశ ఇల్లు. కాబట్టి దక్షిణ - నైరుతిని ఎందుకు డ్రాయింగ్ రూముగా చేస్తారు? చేస్తే దోషం, పెద్ద ప్రమాదకరం అని కాదు కానీ, ఆవుపేడ ఎత్తేందుకు వెండి కంచం వాడినట్టు అవుతుంది. భగవత్ కార్యంలో బాగుంటుంది కానీ
కేసీఆర్ నెత్తి, నోరు కొట్టుకొని చెప్పిన, మనమంచి కోసమే మరీమరీ హెచ్చరించిన విషయం అది. ‘అబ్బా! మనకే ఇన్నిసార్లు చెప్పుడా.. ఇంత చిన్న విషయం మాకు తెల్వదా’ అని అనుకున్నరు ప్రజలు. ఎవుసానికి 24 గంటల కరెంట్, రైతుబంధ
మీరు సొంత ఆలోచనతో.. అక్కడక్కడ చూసి, చదివి ఇల్లు కట్టుకున్నారు. ఆరోగ్యం విషయంలో, ఇంటి విషయంలో సొంత వైద్యం మంచిదికాదు. మీరే కాదు.. చాలామంది వాస్తును తేలికగా తీసుకొని, ఆస్తులు అమ్ముకొని పోయారు. స్థలంలో ఈశాన్యం �
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. గురువారం రవీంద్రభారతిలో టీమ్ జేఎన్జే నిర్వహించిన జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మా�
మీరు సొంత ఆలోచనతో.. అక్కడక్కడ చూసి, చదివి ఇల్లు కట్టుకున్నారు. ఆరోగ్యం విషయంలో, ఇంటి విషయంలో సొంత వైద్యం మంచిదికాదు. మీరే కాదు.. చాలామంది వాస్తును తేలికగా తీసుకొని, ఆస్తులు అమ్ముకొని పోయారు. స్థలంలో ఈశాన్యం �
ఫార్మాసిటీ భూనిర్వాసితులకు దసరా పండుగ లోపే ఇండ్ల స్థలాలను లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండ ల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో తాటిపర్తి, కుర్మిద్ద, నా నక్నగర్ �
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్కు వస్తున్నవారంతా సొంత ఇండ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి వాతావరణం, సుస్థిర ప్రభుత్వం, అభివృద్ధి, శాంతిభద్రతలు, మెరుగైన మౌలిక వసతులు తదితర అంశాలు వారిని ఎంతో ఆకర్�
MLA Sekhar Reddy | ఎంతో మంది రైతులు తమ సాగు భూములను ప్రాజెక్ట్ల నిర్మాణానికి ఇవ్వడం వల్లే సాగునీటి పథకాలు విజయవంతమయ్యాయి. వారి త్యాగాలు మరిచిపోలేనివని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నృస�
గూడు లేని పేదలకు ప్రభుత్వం సౌధాన్ని నిర్మించి వారి కలను సాకారం చేస్తున్నది. ఇప్పటికే విలాసవంతంగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేస్తున్నది. గుడిసెలు లేని రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మరింత మందికి చే�
నర్సాపూర్ మండల పరిధిలోని ఖాజీపేట్ గ్రామంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతోపాటు వడగండ్ల వాన తోడవడంతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో పాటు రేకుల షెడ్లు, ఇండ్లు ధ్వంసమయ్యాయి.
ప్రభుత్వ స్థలాల్లో కొన్నేళ్ల క్రితం ఇండ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
హైదరాబాద్లో పూర్తయ్యే ఇండ్ల నిర్మాణం ఈ ఏడాది గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, 2022తో పోల్చితే 2023లో 104 శాతం వృద్ధిరేటు ఉంటుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ విశ్లేషణ సంస్థ అనరాక్ తమ తాజా నివేదికలో వెల్లడి�
జర్నలిస్టుల్లో ఎక్కు వ మంది అద్దె ఇంట్లో ఉంటున్నారని, వాళ్లంతా ప్రభుత్వం కేటాయించిన ఇండ్ల స్థలంలో ఇళ్లు కట్టుకుంటే చూడాలని ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించింది. జియాలజిస్టులు, ఉన్నతాధికారులతో కూడిన బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించింది. పగుళ్లిచ్చిన ఇళ్లను అధికారులు పరిశీలించారు. ఇళ్ల పగుళ్లకు కారణాలను తెలుసుక