తెలంగాణ అమలు చేస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ అనే నానుడి మరోసారి నిరూపితమైంది. తెలంగాణ మున్సిపల్శాఖ అమలు చేస్తున్న ఇండ్లకు జియో ట్యాగింగ్ విధానం బాగున్నదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రశంసించింది.
పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజ లు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని, ఇండ్లను పదిలంగా చూసుకునే వారికి చెప్పి వెళ్లాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మ�
ప్రభుత్వం అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నదని తహసీల్దార్ నయిద్దీన్ అన్నారు. బుధవారం మండలంలోని మిర్జాగూడ, జనవాడ గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించి డబుల్ బెడ్ రూం ఇండ్లకు అర
మండలంలోని గడిపెద్దాపూర్లో బుధవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఇండ్లనే లక్ష్యంగా ఎంచుకుని ఆరు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. భారీగా బంగారు, నగదును అపహరించుకొనిపోయారు. ఈ ఘటన అల్లాదుర్గం పోలీస�
కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా వివిధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి సూచించ�
జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. వర్షాల కారణంగా జిల్లాలో ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు
విపక్షాలను, ఆ పార్టీలకు మద్దతిచ్చే వారిని ఇబ్బందులకు గురిచేయడం బీజేపీ నేతలకు నిత్యకృత్యంగా మారింది. కమలదళం పాలనాపగ్గాలు వెలగబెడుతున్న మధ్యప్రదేశ్లో జరిగిన ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. రత్లామ్ నగర మేయర్
నార్కట్పల్లి మండలం దాసరిగూడెంలోని రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్షిప్ ఓపెన్ ప్లాట్లతోపాటు ఇండ్లకు వారం రోజులుగా నిర్వహించిన వేలం ఆదివారం ముగిసింది. కలెక్టర్ రాహుల్శర్మ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో�
సకల సదుపాయాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేద లకు అందించిందని, ఇక్కడ పచ్చని చెట్లు, విశాలమైన రోడ్లు.. సుందరంగా ఉన్నాయని, కాలనీ ఇలాగే ఎప్పటి
రాష్ట్రంలోని నిరుపేదలందరికీ కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నట్లు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మండలంలోని మ ల్కాపూర్ శివారులో 15 మంది బీడీ కార్మికులకు మంజూరు�
58 జీవో కింద ఇండ్లను క్రమబద్ధీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో 58 జీవోపై స�