బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చిన వాళ్లే ఇప్పుడు ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. అలాంటిది దంగల్ బ్యూటీ సన్య మల్హోత్ర ఇల్లు కొనడంలో పెద్ద వింతేమి ఉంటుంది అంటారా. ఆమె కొన్నది. ముంబయిలోని అత్యంత ఖరీదైన ఏ�
న్యూఢిల్లీ: హర్యానాలోని అధికార బీజేపీ, జేజేపీ ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద రైతులు శనివారం నిరసన చేయనున్నారు. పంజాబ్లోని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద కూడా రైతులు నిరసన చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్కు �
తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన, గొప్ప పరిపాలన చేసినవారు కాకతీయులు. కాకతి మొదటి బేతరాజు కాలం నుంచి ప్రతాపరుద్రుని కాలం వరకు వందల శాసనాలు వేయించబడ్డాయి. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో వీరి శాసనాలు లభిస్తున్నా�
బంట్వారం : భూమి కదిలిందని భయందోళనతో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. శనివారం మధ్యాహ్నం సుమారు 2నుంచి 3 గంటల మద్యన భూమిలోంచి కొద్ది సేకండ్ల పాటు శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలి�
హైదరాబాద్, ఆగస్టు 25: భాగ్యనగరంలో ఇండ్ల ధరలు పెరుగుతాయన్న విశ్వాసం హైదరాబాదీల్లో మెండుగా ఉంది. ఈ భావన తాజాగా ఒక సర్వేలో గట్టిగా కన్పించింది. వచ్చే 12 నెలల్లో తమ ఇండ్ల ధరలు 10 శాతంపైగా పెరుగుతాయంటూ హైదరాబాద్
ఎండవేడిని తట్టుకోవడానికి.. 2 వేలు కట్టేందుకు సన్నాహాలు న్యూఢిల్లీ, మార్చి 13: కొత్త వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్ రద్దు చేసే వరకూ తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లేది లేదని పలుమార్లు స్పష్టంచేసిన రైతన్నలు..