58 జీవో కింద ఇండ్లను క్రమబద్ధీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో 58 జీవోపై స�
వర్షాకాలంలో ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి కూల్చివేస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్లో 312కాలనీల్లో 1,03,198ఇండ్లలో దాదాపు ఐదు లక్షల మంది నివసిస్తున్నారు. అల్వాల్ సర్క�
సైఫ్ అలీ వయస్సు 80 ఏండ్లు. జమ్ముకశ్మీర్కు చెందిన ఈ వృద్ధుడి రెండు ఇండ్లను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. నాలుగు నెలలుగా ఈ వృద్ధుడికి గూడు లేదు. ఆరుబయటే ఉంటున్నారు.
ఢిల్లీలోని జహంగీర్పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేపీ ఆధీనంలోని నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) అధికారులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
లక్షిత వర్గంపై ఎలాగైనా కక్ష సాధించాలనుకొన్నారు. ఇందుకు తమకు అచ్చివచ్చిన బుల్డోజర్లను రంగంలోకి దింపారు. ఇటీవల జరిగిన అల్లర్లను ఒక వంకగా చూపుతూ ముస్లింల ఇండ్లను, షాప్లను నేలమట్టం చేశారు
గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్గర్, డ్రీమ్సిటీ, గ్రీన్సిటీ, నబిల్ కాలనీ, అమ్రీన్ కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఆయా కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అప�
పేద ప్రజలకు పక్కా ఇండ్లు కట్టించడంలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక సర్వే 2022 తెలిపింది. ఇండ్ల నిర్మాణంలో కేంద్రంపై తక్కువ ఆధారపడుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నదన
Viral Video | కొలంబియాలో ఓ ఇల్లు స్థానికులను, అక్కడికి వెళ్తున్న పర్యాటకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఇంటిని చూసిన వారంతా ‘‘వావ్.. సూపర్’’ అంటూ ఆ ఇంటి యజమానిని
హైదరాబాద్లో గతేడాది మూడు రెట్లు పెరిగిన విక్రయాలు అనరాక్ వార్షిక నివేదికలో వెల్లడి సిటీబ్యూరో, జనవరి 3: హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు జోరందుకున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్లో చరిత్ర సృష్టించిన భాగ్య�
ఆ ఇల్లు కొండలు ఎక్కగలదు.. జారుడు బండ మీద, రెండు గుట్టల మధ్య ఆగగలదు.. నీటిలోనూ నడవగలదు.. ఒకచోట ఉండాలని అనిపించకపోతే, మూటా-ముల్లె సర్దుకొని ఇల్లుతో సహా వేరేచోటుకు వెళ్లిపోవచ్చు. అదెలా అనుకొంటున్నారా! బల్గేరియ�
బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చిన వాళ్లే ఇప్పుడు ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. అలాంటిది దంగల్ బ్యూటీ సన్య మల్హోత్ర ఇల్లు కొనడంలో పెద్ద వింతేమి ఉంటుంది అంటారా. ఆమె కొన్నది. ముంబయిలోని అత్యంత ఖరీదైన ఏ�
న్యూఢిల్లీ: హర్యానాలోని అధికార బీజేపీ, జేజేపీ ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద రైతులు శనివారం నిరసన చేయనున్నారు. పంజాబ్లోని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద కూడా రైతులు నిరసన చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్కు �
తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన, గొప్ప పరిపాలన చేసినవారు కాకతీయులు. కాకతి మొదటి బేతరాజు కాలం నుంచి ప్రతాపరుద్రుని కాలం వరకు వందల శాసనాలు వేయించబడ్డాయి. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో వీరి శాసనాలు లభిస్తున్నా�