పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నీ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం ఉదయం పరిశీలించేందుకు యశస్విని రెడ్డి వెళ్లారు. ఈ సమయంలో స్థానికులు ఆ�
డబుల్ బెడ్ రూం ఇంటి విషయంలో గొడవకు దిగిన ఓ యువకుడు సర్పంచ్పై దాడి చేయడమే కాకుండా పంచాయతీ కార్యాలయంలోని ఫర్నిచర్ను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే డబుల్ బెడ్ రూం పథకం కింద నిరుపేదలకు ఇండ్లను నిర్మించి ఇస్తుండగా.. త్వరలో జాగ ఉన్న పేదలకు ‘గృహలక్ష్మి’ పథకం కింద ఆర్థిక స�
తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని అన్నారు. ఖమ్మంలోని ఇళ్లు లేని పేద వారికి ఇళ్లు �
Minister KTR | డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని.. ఏ ఒక్కరికీ ఒక్క పైసా ఇవ్వద్దని మంత్రి కేటీఆర్ తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల ప�
ఇళ్లులేని పేదలకు వారం రోజుల్లో ఇంటి స్థలాలు పంపిణీ చేస్తున్నానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావ
Minister Errabelli Dayakar Rao | డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలంటూ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి, మంత్రి లెటర్ హెడ్తో బోగస్ సిఫార్స్ లేఖ తయారు చేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఇచ్చిన ఇద్దరిపై బంజారాహిల్స్ పోల�
తెలంగాణ ప్రభుత్వం పేదలకు పక్కా ఇంటి నిర్మాణం కోసం కొనసాగిస్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. తాండూరులో పూర్తయిన 401 ఇండ్ల కోసం తాండూరులోని 36 వార్డుల నుంచి 9436 మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మే�
Minister Koppula | రాష్ట్రంలోని పేదలు ఆత్మ గౌరవం తో డబుల్ బెడ్ రూం ఇండ్లలో జీవించాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్( Minister Koppula) అన్నారు.
ప్రజావాణి ఫిర్యాదుదారుల సమస్యలను సావధానంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయా ప్రాంతాల న�
జుక్కల్ నియోజకవర్గంలో సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. మండలంలోని పెద్ద దేవాడ గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆయన శ�
ప్రభుత్వం అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నదని తహసీల్దార్ నయిద్దీన్ అన్నారు. బుధవారం మండలంలోని మిర్జాగూడ, జనవాడ గ్రామాల్లో గ్రామ సభ నిర్వహించి డబుల్ బెడ్ రూం ఇండ్లకు అర
నిరుపేదల సొంతింటి కలను డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
ప్రభుత్వం సకల సదుపాయాలతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హత కలిగిన లబ్ధిదారులకు మాత్రమే కేటాయిస్తారని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.