డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపికపై బండరావిరాల గ్రామంలో తహసీల్దార్, సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో నిర్మించిన 35 ఇండ్ల నిర్మాణం పై అధికారులు వివరాలు సేకరించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్దె ఇండ్లలో ఎన్నో కష్టాలు అనుభవించిన పేదల సొంతింటి కల సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో సాకారమైంది.
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని నర్సంపేట మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని 15 గ్రామ పంచా�
రెండు పడకల గదుల ఇండ్ల దరఖాస్తుల పరిశీలన గురువారం జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ప్రారంభమయింది. ఆన్లైన్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పెట్టుకున్న దరఖాస్తులలోని వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి న
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నారని, అర్హులకు తప్పక ఇండ్లు అందిస్తామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. �
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణాలు పూర్తైన ఇండ్లతోపాటు గ్రామీణ ప్రాంతంలో నిర్మాణాలు పూర్తైన ఇండ్లను ఆ
తెలంగాణలోని పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ జోరందుకొన్నది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,13,535 ఇండ్ల నిర్మాణం 100 శాతం పూర్తయి
సకల సదుపాయాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేద లకు అందించిందని, ఇక్కడ పచ్చని చెట్లు, విశాలమైన రోడ్లు.. సుందరంగా ఉన్నాయని, కాలనీ ఇలాగే ఎప్పటి
పేద, మధ్య తరగతి ప్రజల కల సాకారమైంది. కోరుట్ల నియోజకవర్గంలో రూపాయి ఖర్చు లేకుండా సొంతిల్లు వచ్చింది. మంత్రి కేటీఆర్ గృహప్రవేశాలు చేయించగా, లబ్ధిదారుల్లో ఆనందంలో మునిగిపోయారు
రాష్ట్రంలోని నిరుపేదలందరికీ కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నట్లు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మండలంలోని మ ల్కాపూర్ శివారులో 15 మంది బీడీ కార్మికులకు మంజూరు�
మహబూబ్నగర్ : తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు.. పాలమూరు
ఈ ఫొటోలో ఉన్న బిల్డింగ్ చూశారా ! ఏదో లగ్జరీ అపార్ట్మెంట్లా కనిపిస్తుంది కదూ !! కానీ అది కమర్షియల్ అపార్ట్మెంట్ కాదు.. ఇండ్లు లేని పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూం కాంప్
Adivasi Day | చెంచు సోదరీమణులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహపంక్తి భోజనం చేశారు. చెంచు గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.