Organic Restaurant | ఆర్గానిక్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఒక ఆవును తీసుకొచ్చారు. దానితోనే సేంద్రీయ రెస్టారెంట్ను ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా ఆ ఆవుపై పచ్చని వస్త్రం కప్పారు. దానికి సేంద్రీయ ఆహ�
ప్రజారోగ్య వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దవాఖానలు, మెడికల్ కాలేజ�
గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు అన్ని వర్గాల వారు సమన్వయంతో కలిసి కట్టుగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న అన్నారు. గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎ�
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి తెలంగాణ ఆభరణంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ రోజును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుందామన్నారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నామని.. పోలీసుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం యూసుఫ్గూడ ఫస్
అవగాహనతోనే క్యాన్సర్ మహమ్మారికి అడ్డుకట్ట వేయవచ్చని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల పేర్కొన్నారు. అమెరికన్ ఆంకాలజీ ఇన్ స్టిట్యూట్, సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో �
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో టాలీవుడ్ అందాల తార కేథరీన్ సందడి చేసింది. పట్టణంలో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ను యాజమాన్యంతో కలిసి ఆమె రిబ్బన్ కట్చేసి ప్రారంభించారు. దేశంలోని అతిపెద్ద వస్
వివిధ పథకాలను అమలు చేస్తూ ఆయా వర్గాల పేదల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో పెనుమార్పులు తెస్తున్నారని అన్న�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం అంతాయిపల్లిలో 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.22 కోట్లతో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ బుధవారం ప్రారంభించారు. సీఎం కేసీఆర్ను మంత్రి మల్ల
తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. జగిత్యాల జిల్లా కేంద్�
సకల వసతులు, ఆధునిక హంగులు, గెటెడ్ కమ్యూనిటీ తరహాలో పట్టణంలోని నిరుపేదల కోసం ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీ కేసీఆర్నగర్లో రూ. 8 కోట్లతో 33/11కేవీ సబ్ స్టేషన్ మంజూరైనట్లు ఆర్థిక, వ�
గ్రామీణ ప్రాంత ప్రజలకు 24గంటలు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ధ్యేయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. వర్చుస సంస్థ, యునైటైడ్ ఆఫ్ హైదరాబాద్ కంపెనీ సహకారంతో మోటకొండూర్ పీహెచ్�
ఢిల్లీలోని సుప్రీంకోర్టు సముదాయంలో న్యాయవాదుల కోసం నూతనంగా నిర్మించిన యుటిలిటీ లాంజ్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బుధవారం ప్రారంభించారు
దళితుల ఆర్థికాభివృద్ధికే సీఎం కేసీఆర్ దళితబంధును ప్రారంభించారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి గొప్ప పథకం లేదన్నారు. జగిత్యాలలోని గాంధీనగర్లో దళ