రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండలంలోని వెల్దండలో క్రీడా ప్రాంగణాన్ని మంగళవారం ఆయన �
దేశం కోసం ప్రాణాలర్పించిన కర్నల్ సంతోష్బాబు త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అశువులు బాసిన మహా వీరచక్ర దివ�
క్రీడా, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని, అందులో భాగంగానే పల్లెల్లోనూ క్రీడామైదానాలు ఏర్పాటు చేస్తున్నారని, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆర్థి�
చేర్యాల : సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వె�
గ్రేటర్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. ప్రధాన కూడళ్లలో జంక్షన్ల అభివృద్ధితో పాటు ట్రాఫిక్ జంఝాటాలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్నది. మరోవైపు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ చేయనున్నారు. ఉదయం 9 గంటలకు మల్లాపురంలో రూ.4 కోట్లతో నిర్మించిన వైకుంఠధామం ప్రారంభ�
మంత్రి అల్లోల | జిల్లా దవాఖానలో ఆక్సిజన్ కొరతను తీర్చేలా స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
డ్వాక్రా భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దివాకర్ రావు దండేపల్లి : మహిళా సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని ర�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రసిద్ధ చాందినీ చౌక్ మార్కెట్ను ఢిల్లీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీనిని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాందినీ చౌక్
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్లను గుర్తించేందుకు కొత్త జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రారంభించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలరీ సైన్సెన్స్ (ఐఎ�