హైదరాబాద్ మహానగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తే కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి పౌర సన్మానం చేస్తామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు
మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకుని టీజీవో నేతలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. హైదరాబాద్ ఆలియా ఉన్నత పాఠశాలలో జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఎంబీ కృష్ణాయాదవ్, డాక్టర్ హరికృష్�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.103కోట్లతో జరుగుతున్న ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ పనులను రాబోయే వానకాలం లోపు పూర్తి చేయించేలా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి చొరవ చూపాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర�
టీఆర్ఎస్ నాయకుడు, టీఆర్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ స్వర్గీయ తీగల కృపాకర్రెడ్డి మొదటి వర్ధంతి కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి,
పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రానికి చెందిన బలిజె సుశీలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న రాష్ట్రమంత్రి వీ శ్రీనివాస్గౌడ్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
కేంద్ర ప్రభుత్వరంగంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నట్టు ఇటీవలే పార్లమెంట్లో ప్రభుత్వమే ప్రకటించిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. వాటి ఖాళీల భర్తీ తప్పదని.. వాటిలో తెలంగాణ భాగం దాదాపు 70 వేల వరకు ఉ�
రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పుట్టినరోజు వేడుకను సోమవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చాంబర్లో నిర్వహించారు
త్వరలో రాష్ట్రంలో చేపట్టే 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీలో క్రీడాకారులకు 2 శాతం కోటా ఉంటుందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్లోని జెడ్పీ మైదానంలో సోమవారం రాష్ట్రస్థాయి కబ
హైదరాబాద్లో అంతర్జాతీయ సంస్థ గ్రామినర్ విస్తరణ బాటపట్టింది. డాటా సైన్స్, స్టోరీ టెల్లింగ్లో విశేష అనుభవం కలిగిన న్యూజెర్సీకి చెందిన గ్రామినర్.. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డెవలప్మెంట్, రిసెర్చ్
నిరుద్యోగ యువతకు చేయూతనిచ్చేందుకు మేడ్చల్ జిల్లాలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నామని కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తెలిపారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని బుద్ధనగర్ సాయ�
మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు ఆర్నెల్లుగా కుట్ర పన్నుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కస్టడీ విచారణలో భాగంగా చివరిరోజైన శనివారం ఏడుగురు నిందితులకు పలు ప్రశ్నలు సంధించారు
కాంట్రిబ్యూటరీ పెన్షన్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం కోరింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు వినతిపత్రాన్ని సమర్పించింద�