నిమ్స్ నర్సులు తక్షణం ఆందోళన విరమించి, విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. నర్సుల ఆందోళనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బాబూజగ్జీవన్రాం అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా రాంగోపాల్పేట్, బేగంపేట్�
ప్రపంచ వాణిజ్య సంస్థ భారత్ నుంచి బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించి ఉంటే.. ఈ ఎగుమతులు ఎలా సాధ్యమయ్యాయి? అపెడ చెప్పిన వివరాలు తప్పుడు లెక్కలా? గోల్మాల్ గోయల్ బుకాయింపులా? ఏది నిజం
ఆధునిక ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, త్వరలో రూ.ఆరు కోట్లతో యూత్ హబ్ను ఏర్పాటుచేస్తామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. విద్యార్థులు ఎప్పటికప్పడు తమ స్కిల్స్ను
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ట్విట్టర్లో ఆసక్తికర ట్వీట్లు నడిచాయి. తొలుత బెంగళూరులో సరైన రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా లేక ఇబ్బంది ప�
అమెరికా పర్యటనలో భాగంగా రాష్ర్టానికి పెట్టుబడులు సాధించేందుకు ఐటీమంత్రి కే తారకరామారావు చేసిన కృషిని కాలిఫోర్నియా కమిషనర్ రఘురెడ్డి ప్రశంసించారు. పెట్టుబడుల సాధనకు కేటీఆర్ పడిన తపన తెలంగాణ
గ్రేటర్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. ప్రధాన కూడళ్లలో జంక్షన్ల అభివృద్ధితో పాటు ట్రాఫిక్ జంఝాటాలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్నది. మరోవైపు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన
సబ్బండ వర్గాల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం చిరునామాగా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అభివృద్ధిలో దేశానికే దిక్సూచిలా మారిందని పేర్కొన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్, బాబాసాహెబ్
కేంద్ర ప్రభు త్వం నిరంకుశ వైఖరి వీడాలని మంత్రి సబితారెడ్డి అన్నా రు. మహేశ్వరం మండల కేంద్రంలో చేపట్టిన ధర్నాకు ని యోజకవర్గం వ్యాప్తంగా ఉన్న రైతులు పెద్ద సంఖ్యలో తర లి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి�
సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డుకు చెందిన సకీర్తి ప్రసాద్కు సీఎం సహాయనిధి నుంచి రూ.60వేల
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. స్కూళ్లకు వాటర్ జెట్ క్లీనింగ్ మిషన్లను అందజేసేందుకు అంచనాలు సిద్ధమయ్యాయి. మన ఊరు-మన బడిలో భాగంగా తొలివిడతలో 9
ఆరోగ్య సూచీల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆ శాఖ అధికారులు, సిబ్బందికి సూచించారు. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో ప్రస్తుతం తెలంగ�
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్రంపై ఐదంచెల ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తున్నట్టు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. వడ్లు కొనుగోలు చేసే వరకు మోదీ ప్రభుత్వాన్ని
వరి వేయాలంటూ యాసంగి సీజన్ ప్రారంభంలో రైతులను రెచ్చగొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీరుపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ �
తెలంగాణలో అమలవుతున్న మహిళాశిశు పథకాలకు సంబంధించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ