గ్రేటర్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. ప్రధాన కూడళ్లలో జంక్షన్ల అభివృద్ధితో పాటు ట్రాఫిక్ జంఝాటాలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తున్నది. మరోవైపు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన
సబ్బండ వర్గాల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం చిరునామాగా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అభివృద్ధిలో దేశానికే దిక్సూచిలా మారిందని పేర్కొన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్, బాబాసాహెబ్
కేంద్ర ప్రభు త్వం నిరంకుశ వైఖరి వీడాలని మంత్రి సబితారెడ్డి అన్నా రు. మహేశ్వరం మండల కేంద్రంలో చేపట్టిన ధర్నాకు ని యోజకవర్గం వ్యాప్తంగా ఉన్న రైతులు పెద్ద సంఖ్యలో తర లి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి�
సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డుకు చెందిన సకీర్తి ప్రసాద్కు సీఎం సహాయనిధి నుంచి రూ.60వేల
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. స్కూళ్లకు వాటర్ జెట్ క్లీనింగ్ మిషన్లను అందజేసేందుకు అంచనాలు సిద్ధమయ్యాయి. మన ఊరు-మన బడిలో భాగంగా తొలివిడతలో 9
ఆరోగ్య సూచీల్లో తెలంగాణను దేశంలో మొదటి స్థానానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆ శాఖ అధికారులు, సిబ్బందికి సూచించారు. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో ప్రస్తుతం తెలంగ�
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్రంపై ఐదంచెల ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తున్నట్టు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. వడ్లు కొనుగోలు చేసే వరకు మోదీ ప్రభుత్వాన్ని
వరి వేయాలంటూ యాసంగి సీజన్ ప్రారంభంలో రైతులను రెచ్చగొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీరుపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ �
తెలంగాణలో అమలవుతున్న మహిళాశిశు పథకాలకు సంబంధించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ
డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలు దేశానికి ఆదర్శంగా నిలువనున్నాయి. సానుకూల సామాజిక ప్రభావం కోసం సాంకేత�
బీజేపీ, కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదని, కేవలం మాయ మాటలతోనే పబ్బం గడుపుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన కేశవరంలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధు�
టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం అధ్యక్షుడు ఆంగోతు రాజునాయక్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు మంత్రి సబితా �
రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలుచేసేవరకు వదిలేది లేదని టీఆర్ఎస్ ప్రకటించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం నుంచి 11 వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంల�
ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్రంపై సీఎం కేసీఆర్ నాయకత్వంలో యుద్ధానికి సన్నద్ధం కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మరో మంత్రి శ్రీనివాస
రాష్ట్రంలో గంజాయి ఇతర మత్తుపదార్థాలను తుదముట్టించడంలో మరింత కఠినంగా వ్యవహరించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల వాడకం, సరఫరా వెనుక ఎంతటి వారున్నా ఉపే