రూపాయి పెట్టుబడి పెడితే రూపాయిన్నర వచ్చేలా కృషిచేయాలని లబ్ధిదారులకు సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో అంబే�
రాష్ట్రంలో ఐటీ, లైఫ్సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాలకు అనేక అవకాశాలున్నాయని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. గురువారం ప్రగతిభవన్లో ఆస్ట్రేలియా ఇండియా ఇన్స్టిట్యూట్ సీఈవో లీసా సింగ్తో క�
కర్ణాటకలో ‘రౌడీ సర్కారు’ ఉందని రాష్ట్ర సివిల్ కాంట్రాక్టర్ల సంఘం(కేఎస్సీఏ) అధ్యక్షుడు కెంపన్న ఆరోపించారు. తాము చూసిన అన్ని ప్రభుత్వాల్లోకెల్లా ప్రస్తుత బీజేపీ సర్కారే అత్యంత అవినీతిమయమైనదని
ఖైరతాబాద్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.4కోట్లు, సీవరేజీ లైన్లకు రూ.1.56కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. గురువారం ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో రూ.13.56లక్షల వ్యయంతో చేపట్టిన 200 మీటర్ల
అట్టడుగువర్గాల అభ్యున్నతికి, కులరహిత సమాజ నిర్మాణానికి అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బోడుప్పల్ కార్పొరేషన్ 2వ డి�
ధాన్యం సేకరణలో కేంద్రం అంతులేని కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇతర పంటల సాగువైపు ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే పప్పు, నూనె గింజల సాగువైపు రైతులు మళ్లారు. తాజాగా మార్కెట్లో మంచి డిమాండ�
తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ప్రాణహిత నదీమతల్లిని కోరుకున్నట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బుధవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్టలో ప్రాణహిత పుష్కరాలను మంత్�
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆధిత్యనగర్ పేజ్�
కర్ణాటకలో ఓ కాంట్రాక్టర్ అనుమానాస్పద మృతి రాజకీయ ప్రకంపనలు రేపుతున్నది. గతంలో పూర్తి చేసిన ఓ కాంట్రాక్టు డబ్బులు విడుదల చేయించేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆరోపించారు. కేంద్రానికి రైతులపై కనీస సానుభూతిలేదని అన్�
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో సోమవారం చేపట్టిన నిరసన దీక్షలో మెతుకుసీమ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రైతుకు మద్దతుగా దీక్ష చేయడంతో హస్తిన దద్దరిల్లింది. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్�
శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. రామ నామ జపంతో భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగితేలారు. శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వాడవాడలా కన్నుల పండువగా జరిగాయి