‘రాష్ట్రంలో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్నిశక్తులు పన్నాగం పన్నుతున్నాయి. ఆ ప్రయత్నాలు మానండి. 8 ఏండ్లుగా రాష్ట్రంలో ఒక్క ఘటన కూడా చోటుచేసుకోలేదు. సీఎం కేసీఆర్ సారథ్యంలో శాంతిభద్రతలు పటిష్ట
తెలంగాణ పథకాల్లో కేంద్రం వాటా డబ్బులున్నాయని చెప్తున్న బండి సంజయ్.. బీజేపీ పాలిత కర్ణాటకలో తెలంగాణ తరహా పథకాలు ఎందుకు లేవో చెప్పాలి. రాయచూర్ లోని బీజేపీ ఎమ్మెల్యే కూడా తమను తెలంగాణలోనే కలుపాలని డిమాండ
తెలంగాణ స్పేస్ టెక్నాలజీపై దృష్టి కేంద్రీకరించింది. స్పేస్టెక్ పరిశ్రమలో ఉపగ్రహాల వంటి అప్స్ట్రీమ్ విభాగాలు, ఐప్లెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి వేగంగా వృద్ధి చెందే ఆస్కారం ఉన్నది. జాతీ�
జాతీయస్థాయిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్న బీజేపీ నేతలను నిరుద్యోగ యువత నిలదీయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం
సైబర్ నేరాలను అరికట్టే ఉద్దేశంతో నల్సార్ యూనివర్సిటీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నదని, ఈ-కామర్స్పై కేంద్రం జాతీయ పాలసీని సత్వరం తేవాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి
రాబోయే వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇటీవలే సీఎం కేసీఆర్ కొత్తగా రాష్ట్రంలో 91 వేల ఖాళీ పోస్టులను భర్తీచేయాలని నిర్ణయం తీసుకొన్న విషయాన్ని గుర�
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మంత్రి, మేయర్ జక్క వెంకట్రెడ్డి సోమవారం 16 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మ�
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని 27న పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో పీన్లరీ వేదిక, ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ స
పోషణ అభియాన్ అమలు2021లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపిక కావడం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దక్షతకు నిదర్శనమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళలు, పిల్లల పోషణ విషయంలో సీఎం కేసీఆర
ఒక్కప్పుడు జహీరాబాద్ నియోజకవర్గం అంటే వెనుకబడి ప్రాంతం. ఎర్ర మట్టి అంటేనే జహీరాబాద్ అనే వారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వజ్రాలు పండే మట్టిగా గుర్తింపు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వైద్
మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయ
సంగారెడ్డి : వడ్డీ లేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ సూచించారు. సంగారెడ్డి పట్టణంలో డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు, అభయహస్తం కార్పస్ ఫండ్ పంపిణీ చేశారు. కార్యక్ర�
ఇప్పటికే ఐటీఐఆర్ను రద్దు చేసి.. తెలంగాణ ఐటీ రంగానికి, యువతకు కేంద్రం తీరని ద్రోహం చేసింది. ఇప్పుడు మళ్లీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్స్ అఫ్ ఇండియా (ఎస్టీపీఐ)లో అన్యాయం చేసింది. ఇది పూర్తిగా వివక్ష ప్రద�