కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. సొంత రాష్ట్రంపై, రైతులపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో ఇబ్బంది పడొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రయాస పడుతుంటే కేం�
ఒకప్పుడు ఇక్కడి ప్రజలు తాగు, సాగునీటికి గోస పడ్డారని, కానీ ఇవాళ ఆ కష్టాలు లేవని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కరెంటు బాధ లేదని, సాగునీటికి కొదవ లేదని, మండుటెండల్లో గోదావరి జలాలతో
ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా ఎదిగి అభివృద్ధి చేసి చూపెట్టిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనేక అభివృద
పండుగలా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శ్రేణుకుల సూచించారు. బుధవారం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గ స్థాయి ప�
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదంలో కాలు కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న వ్యక్తి కృత్రిమ కాలు అమర్చుకోడానికి సహకరించారు. దీంతో బాధితుడు బుధవారం మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజే�
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి పువ్వాడ, ఆయన సతీమణి వసంత లక్ష్మి, కుమారుడు
‘రాష్ట్రంలో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్నిశక్తులు పన్నాగం పన్నుతున్నాయి. ఆ ప్రయత్నాలు మానండి. 8 ఏండ్లుగా రాష్ట్రంలో ఒక్క ఘటన కూడా చోటుచేసుకోలేదు. సీఎం కేసీఆర్ సారథ్యంలో శాంతిభద్రతలు పటిష్ట
తెలంగాణ పథకాల్లో కేంద్రం వాటా డబ్బులున్నాయని చెప్తున్న బండి సంజయ్.. బీజేపీ పాలిత కర్ణాటకలో తెలంగాణ తరహా పథకాలు ఎందుకు లేవో చెప్పాలి. రాయచూర్ లోని బీజేపీ ఎమ్మెల్యే కూడా తమను తెలంగాణలోనే కలుపాలని డిమాండ
తెలంగాణ స్పేస్ టెక్నాలజీపై దృష్టి కేంద్రీకరించింది. స్పేస్టెక్ పరిశ్రమలో ఉపగ్రహాల వంటి అప్స్ట్రీమ్ విభాగాలు, ఐప్లెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి వేగంగా వృద్ధి చెందే ఆస్కారం ఉన్నది. జాతీ�
జాతీయస్థాయిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్న బీజేపీ నేతలను నిరుద్యోగ యువత నిలదీయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం
సైబర్ నేరాలను అరికట్టే ఉద్దేశంతో నల్సార్ యూనివర్సిటీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నదని, ఈ-కామర్స్పై కేంద్రం జాతీయ పాలసీని సత్వరం తేవాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి
రాబోయే వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇటీవలే సీఎం కేసీఆర్ కొత్తగా రాష్ట్రంలో 91 వేల ఖాళీ పోస్టులను భర్తీచేయాలని నిర్ణయం తీసుకొన్న విషయాన్ని గుర�
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మంత్రి, మేయర్ జక్క వెంకట్రెడ్డి సోమవారం 16 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మ�
టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని 27న పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో పీన్లరీ వేదిక, ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ స
పోషణ అభియాన్ అమలు2021లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపిక కావడం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన దక్షతకు నిదర్శనమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళలు, పిల్లల పోషణ విషయంలో సీఎం కేసీఆర