Pragya Singh Thakur | మహారాష్ట్రలోని మాలేగావ్లో 2008లో జరిగిన పేలుళ్ల కేసులో నిందితురాలు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్కు (Pragya Singh Thakur) ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం వారెంట్ జారీ చేసింది. విచారణ కోస�
India issues advisory | ఇజ్రాయిల్పై హమాస్ దాడి నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇజ్రాయిల్లోని భారత పౌరుల భద్రత కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పలు సూచనలు జారీ చేసింది. (India issues advisory) భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, భద్ర
Exercise utmost caution | భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ‘అత్యంత అప్రమత్తంగా ఉండండి’ (Exercise utmost caution) అని కెనడాలోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
ఆటిజం ఉన్న పిల్లలు ఇతరులతో సరిగా మాట్లాడలేరు, పదే పదే ఒకే పని చేయడం, లేదా ఒకే మాట పలుమార్లు అంటుండటం చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో వారి స్పందన నెమ్మదిగా ఉంటుంది. ప్రతి 125 మంది పిల్లలలో ఒకరు ఆటిజంతో బాధపడుత
విశ్వనగరంగా ఎదుగుతున్న భాగ్యనగరంలో పౌరసేవలు మరింత మెరుగుకానున్నాయి. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలు తెలుసుకొని.. ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగనున్నాయి. ఈ మేరకు వివిధ �
హైకోర్టు న్యాయవాదుల సమస్యలను పరిషరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ కొత్త కార్యవర్గ సభ్యులు ఆదివారం బం
నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్దపాప పదకొండేండ్లకే రజస్వల అయింది. ఇప్పుడు చిన్నదానికి పదేండ్లు. తొమ్మిదో ఏడు నుంచే రొమ్ముల్లో మార్పులు వచ్చాయి. తను కూడా త్వరగానే పెద్దమనిషి అవుతుందేమో అనిపిస్తున్నది. గేదెలకు
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్లకు వైద్య ఖర్చులు పెంచడంతో పాటు కార్పొరేట్ దవాఖ�
మార్కెట్లో షుగర్ ఫ్రీ మిఠాయిల తాకిడి ఎక్కువే. మధుమేహ రోగులు కూడా తీసుకోవచ్చంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ ఆ తీపి వెనుక చేదు నిజాలూ ఉన్నాయి. కొన్నిరకాల కృత్రిమ స్వీట్నర్స్ కారణంగా మానసిక ఒత్తిడ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాల్లో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు, జీవో 58,59,76పై త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన రైతు కల్లాలపైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కయ్యం పెడుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఈజీఎస్ ద్వారా న�
రద ముంపుతో బాధపడుతున్న బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతాలు... టౌలీచౌకీ, నదీంకాలనీ, నిజాంకాలనీ, ఆల్హన్నత్ కాలనీ తదితర ప్రాంతాల్లోని దాదాపు 10 వేల కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. వరద ముంపు సమస్య పరిష్కారానిక�
నమస్తే డాక్టర్. నా వయసు నలభై రెండు. ఏడు సంవత్సరాల బాబు ఉన్నాడు. నాకు థైరాయిడ్ ఇబ్బంది ఉంది. ఇటీవల నెలసరి అస్తవ్యస్తంగా వస్తున్నది. పదిహేను, ఇరవై రోజులకు ఒకసారి బహిష్టు అవుతున్నాను. ఒక్కోసారి నెలా, నెలా పద�
నాయీబ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి చేశారు
నా వయసు పందొమ్మిది. కారణం తెలియదు కానీ, నిద్రలేమి సమస్య నన్ను వేధిస్తున్నది. తెల్లవారుజాము వరకూ కునుకు పట్టదు. మొదట్లో ఫ్రెండ్స్తో చాటింగ్ చేసేదాన్ని. ఫోన్తో కాలక్షేపం చేసేదాన్ని. నేను ఇంకెవరితోనో చా�