ఆర్యూబీల వద్ద సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా చర్యలు చేపడుతున్నట్టు దక్షిణ మధ్యరైల్వే ఇంచార్జి జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ తెలిపారు. బుధవారం ఆయన డీఆర్ఎం శరత్చంద్రయాన్ తో కలిసి మహబూబ్న�
ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో మ్యాగీ వంటకం ఆలస్యం.. 15 ఏండ్ల సంసారంలో చిచ్చు పెట్టింది. దీంతో ఈ 15 ఏండ్ల పాటు చేసిన తప్పులను భార్యాభర్తలు తవ్వుకుంటూ విడిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు పిల్లలు ఉన్నా వారి మనస�
ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలు తెగిపడ్డాయా..? భారీ వానలకు విద్యుత్తు స్తంభాలు వంగి ప్రమాదకరంగా మారాయా? కరెంటు తీగలు చేతికందే ఎత్తులో ప్రమాదం జరిగేలా కిందకు వేలాడుతున్నా.. ఎవరికి ఫిర్�
దశాబ్దాలుగా రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ను తెచ్చారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ పోర్టల్ ద్
ఊకదంపుడు ఉపన్యాసాలు....రాజకీయ విమర్శలు తప్ప.. రాష్ర్టానికి చేయాల్సిన సాయంపైనా బీజేపీ నాయకులు ఊసెత్తకపోవడం గమనార్హం. అంతిచ్చాం....ఇంతిచ్చాం..అనే వ్యాఖ్యలే తప్ప...కేంద్ర పరిధిలోని కంటోన్మెంట్ ప్రాంతానికి ఇవ�
తాండూర్ మండలంలో రైల్వే అండర్ బ్రిడ్జిల నుంచి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సమస్య పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్జైన్ను పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, బె�
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల వద్దకే వెళ్తున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులతో సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తున్నామని చెప్పారు. గు
బాసర ఆర్జేయూకేటీ విద్యాలయం సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు
రైస్ మిల్లర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని కల్వకుర్తి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, టీ ప్రకాశ్గౌడ్ చెప్పారు. చంపాపేటలోని సామ సరస్వతి గార్డెన్�
నీట్-పీజీ ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహణకు పరిమితి ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది. విద్య, ప్రజారోగ్యం అంశాల్లో రాజీపడి విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించొద్దని సూచించింది. జస్ట�
ప్రజా సమస్యల పరిష్కారానికే గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీపీవో వీరబుచ్చయ్య తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం రాత్రి శంకరపట్నం మండలం ధర్మారంలో
ప్రధానమంత్రిని కలిసే అవకాశం మళ్లీమళ్లీ రాదని, వచ్చిన ఈ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని బీజేపీ కార్పొరేటర్లకు తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు విజ్ఞప్తి చేశారు
అంధులు కూడా సులువుగా గుర్తించేందుకు వీలుగా రూపొందించిన కొత్త నాణేలను ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఆవిష్కరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ డిజైన్లో రూపొందించిన