నాకు ఇద్దరు కూతుళ్లు. పెద్దపాప పదకొండేండ్లకే రజస్వల అయింది. ఇప్పుడు చిన్నదానికి పదేండ్లు. తొమ్మిదో ఏడు నుంచే రొమ్ముల్లో మార్పులు వచ్చాయి. తను కూడా త్వరగానే పెద్దమనిషి అవుతుందేమో అనిపిస్తున్నది. గేదెలకు
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెన్షనర్లకు వైద్య ఖర్చులు పెంచడంతో పాటు కార్పొరేట్ దవాఖ�
మార్కెట్లో షుగర్ ఫ్రీ మిఠాయిల తాకిడి ఎక్కువే. మధుమేహ రోగులు కూడా తీసుకోవచ్చంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ ఆ తీపి వెనుక చేదు నిజాలూ ఉన్నాయి. కొన్నిరకాల కృత్రిమ స్వీట్నర్స్ కారణంగా మానసిక ఒత్తిడ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాల్లో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు, జీవో 58,59,76పై త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో
రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన రైతు కల్లాలపైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కయ్యం పెడుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఈజీఎస్ ద్వారా న�
రద ముంపుతో బాధపడుతున్న బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతాలు... టౌలీచౌకీ, నదీంకాలనీ, నిజాంకాలనీ, ఆల్హన్నత్ కాలనీ తదితర ప్రాంతాల్లోని దాదాపు 10 వేల కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. వరద ముంపు సమస్య పరిష్కారానిక�
నమస్తే డాక్టర్. నా వయసు నలభై రెండు. ఏడు సంవత్సరాల బాబు ఉన్నాడు. నాకు థైరాయిడ్ ఇబ్బంది ఉంది. ఇటీవల నెలసరి అస్తవ్యస్తంగా వస్తున్నది. పదిహేను, ఇరవై రోజులకు ఒకసారి బహిష్టు అవుతున్నాను. ఒక్కోసారి నెలా, నెలా పద�
నాయీబ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి చేశారు
నా వయసు పందొమ్మిది. కారణం తెలియదు కానీ, నిద్రలేమి సమస్య నన్ను వేధిస్తున్నది. తెల్లవారుజాము వరకూ కునుకు పట్టదు. మొదట్లో ఫ్రెండ్స్తో చాటింగ్ చేసేదాన్ని. ఫోన్తో కాలక్షేపం చేసేదాన్ని. నేను ఇంకెవరితోనో చా�
రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఢిల్లీలో సమావేశం జరుగనున్నది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారులు మంగళవారం తెలంగాణ, ఏపీ అధికారులకు సమాచారం అందజేశారు
ఉదయమే మాట్లాడుకున్నా సాయంత్రానికంతా బోలెడంత విరహ వేదన. పక్కపక్కనే కూర్చుని ఎన్ని ఊసులు చెప్పుకొన్నా , ఓ రెండు గంటలు అవతలి ఫోన్ నుంచి మెసేజ్ రాకపోతే ఎంతో వెలితిగా ఉంటుంది. ఇక ఇద్దరూ వేరువేరు నగరాల్లో, వే
ఒకప్పుడు చెరువులు, కుంటల్లో నీరు చేరి నిండేంత వరకు తెలిసే పరిస్థితి ఉండేది కాదు. కానీ అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీతో నాలాల్లో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతున్నది. వరద నీ�
‘బ్రా..’ ఈ పదం రాయడానికే ఆలోచిస్తాం. ఇక చర్చించే అవకాశం ఉంటుందా? మాట్లాడినా జనం వింటారా? బ్రా అనేది నిషిద్ధ వస్తువేమీ కాదనీ.. ఇది ఆడవారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమనీ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు ప్�
నా వయసు నలభై. మావారు ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి హోదాలో ఉండేవారు. రెండేండ్ల క్రితం తన సహోద్యోగులతో కలిసి సొంతంగా ఎగుమతి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం మానేస్తానని పట్టుబట్టారు. ‘మంచి కొలువు. �
కేంద్రంలో బీజేపీ సర్కారుకు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. రైల్వే కార్మికులు తలచు