రద ముంపుతో బాధపడుతున్న బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతాలు... టౌలీచౌకీ, నదీంకాలనీ, నిజాంకాలనీ, ఆల్హన్నత్ కాలనీ తదితర ప్రాంతాల్లోని దాదాపు 10 వేల కుటుంబాలకు ఉపశమనం లభించనుంది. వరద ముంపు సమస్య పరిష్కారానిక�
నమస్తే డాక్టర్. నా వయసు నలభై రెండు. ఏడు సంవత్సరాల బాబు ఉన్నాడు. నాకు థైరాయిడ్ ఇబ్బంది ఉంది. ఇటీవల నెలసరి అస్తవ్యస్తంగా వస్తున్నది. పదిహేను, ఇరవై రోజులకు ఒకసారి బహిష్టు అవుతున్నాను. ఒక్కోసారి నెలా, నెలా పద�
నాయీబ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావుకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి చేశారు
నా వయసు పందొమ్మిది. కారణం తెలియదు కానీ, నిద్రలేమి సమస్య నన్ను వేధిస్తున్నది. తెల్లవారుజాము వరకూ కునుకు పట్టదు. మొదట్లో ఫ్రెండ్స్తో చాటింగ్ చేసేదాన్ని. ఫోన్తో కాలక్షేపం చేసేదాన్ని. నేను ఇంకెవరితోనో చా�
రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఢిల్లీలో సమావేశం జరుగనున్నది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అధికారులు మంగళవారం తెలంగాణ, ఏపీ అధికారులకు సమాచారం అందజేశారు
ఉదయమే మాట్లాడుకున్నా సాయంత్రానికంతా బోలెడంత విరహ వేదన. పక్కపక్కనే కూర్చుని ఎన్ని ఊసులు చెప్పుకొన్నా , ఓ రెండు గంటలు అవతలి ఫోన్ నుంచి మెసేజ్ రాకపోతే ఎంతో వెలితిగా ఉంటుంది. ఇక ఇద్దరూ వేరువేరు నగరాల్లో, వే
ఒకప్పుడు చెరువులు, కుంటల్లో నీరు చేరి నిండేంత వరకు తెలిసే పరిస్థితి ఉండేది కాదు. కానీ అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీతో నాలాల్లో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతున్నది. వరద నీ�
‘బ్రా..’ ఈ పదం రాయడానికే ఆలోచిస్తాం. ఇక చర్చించే అవకాశం ఉంటుందా? మాట్లాడినా జనం వింటారా? బ్రా అనేది నిషిద్ధ వస్తువేమీ కాదనీ.. ఇది ఆడవారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమనీ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు ప్�
నా వయసు నలభై. మావారు ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి హోదాలో ఉండేవారు. రెండేండ్ల క్రితం తన సహోద్యోగులతో కలిసి సొంతంగా ఎగుమతి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం మానేస్తానని పట్టుబట్టారు. ‘మంచి కొలువు. �
కేంద్రంలో బీజేపీ సర్కారుకు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ధి కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. రైల్వే కార్మికులు తలచు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక లైంగిక దాడి కేసులో దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను గురువారం విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దోషుల వి
జర్నలిస్టులు కూడా ఎంప్లాయీస్ హెల్త్ సీం (ఈహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈహెచ్ఎస్ను జర్నలిస్టులకు కూడా పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకొంటామని హామ�
యువతకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 80,039 పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా దశలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. ఇప్పటికే 49,428 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. తాజాగా మరో 53 డివిజనల్ అకౌంట్స్ ఆ�