సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జల్సా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కఠిన చర్యలు తీసుకుంటున్నారు
కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్ అన్నారు. మండలంలోని కొమలంచ, మహ్మద్నగర్, మాగి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను
రంతరం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే మిర్యాలగూడ పట్టణంలోని నల్లగొండ రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో రోడ్డు వెడల్పు కోసం ఎమ్మెల్యే నల్ల�
కరోనా మహమ్మారి కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మనోరమ హో�
సరూర్నగర్ రైతుబజార్ రోడ్డు ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెతుత్తున్నాయి. మార్కెట్కు వచ్చే వినియోగదారులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి అంబులెన్స్ రావాలంటే �
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చిందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. అధికారులు తాగునీటి పైపులైన్ల నిర్మాణంతో పాటు వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను చేపడుతున్నారు
డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు పెరిగే కొద్దీ రకరకాల బ్యాంకింగ్ సేవల సమస్యలు తలెత్తున్నాయి. చెల్లింపుల్లో సమస్యలు, సొమ్ము జమ కాకపోవడం, అకారణంగా రుణాల నిరాకరణ, డిజిటల్ చెల్లింపుల్లో అవకతవకలు, డిపాజిట�
ముషీరాబాద్ నియోజకవర్గంలో ట్రాఫిక్ ఇక్కట్లను తొలగించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చుచేసి స్టీలు వంతెన నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి స్టీలు వంతెన నిర్�
నియోజకవర్గం పరిధిలో నెలకొన్న ప్రధాన సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఆయన మార్నింగ్ వాక్లో భాగంగా చంపాపేట డివిజన్
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇన్నర్ రింగ్రోడ్డు, జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఫ్రీ కోసం ఎస్ఆర్డీపీ ఫథకంలో భాగంగా చేపడుతున్న ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎల్బీనగర�
ఖైరతాబాద్ నియోజకవర్గంలో సీవరేజీ, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ జలమండలి అధికారులను ఆదేశించారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంల�
పీహెచ్డీ విద్యార్థులకు జేఎన్టీయూ హైదరాబాద్ కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. ఇప్పటి వరకు విద్యార్థులు మూడు కోర్స్ వర్క్లు చేస్తుండగా, ఇక నుంచి నాలుగు చేయాల్సి ఉంటుందని
పోటీ పరీక్షలు అనగానే నగరంలో అశోక్నగర్, చిక్కడపల్లి, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, హిమాయత్నగర్, నల్లకుంట లాంటి కొన్ని ప్రాంతాలు ఠక్కున గుర్తుకొస్తాయి. ఈ ప్రాంతాల్లో సివిల్స్, గ్రూప్-1, 2, 3, 4 కోసం �