న్యూఢిల్లీ, జూలై 10: దేశవ్యాప్తంగా పింఛనుదారులందరికీ ఒకేసారి పింఛను వారివారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయడానికి వీలుగా సెంట్రల్ పెన్షన్ డిస్టిబ్యూటరీ సిస్టమ్(సీపీడీఎస్)ను అమలు చేసేందుకు ఈపీఎఫ్వో ప్రయ�
మాజీ సైనికోద్యోగులకు తక్షణమే పెన్షన్ చెల్లించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్ను కోరారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ తర్వాత ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆల్ ర్యాంక్..నో పెన్షన్ విధానాన�
అభయహస్తం లబ్ధిదారులకు డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియను సంగారెడ్డి జిల్లా నుంచి ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్రావు, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్త�
న్యూఢిల్లీ: కళాకారులకు ఆర్థిక సహాయం, పెన్షన్ కోసం నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని మధుర స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె లోక్సభలో బుధవారం మాట్లాడారు. భారతదేశం తన స�
బడ్జెట్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్ ఉద్యోగ కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ను వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది. సీ�
ఆసరా పింఛన్ల వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గించిన ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అర్హులను ఎంపిక చేసి కొత్త పింఛన్లు ఇవ్వనున్నది. ఇందుకోసం బడ్జెట్లో అదనంగా రూ.2,128 కోట్లు కేటాయించింది
ఖాతాదారులకు ఈపీఎఫ్వో ఓ శుభవార్త చెప్పడానికి సమాయత్తం అవుతున్నది. త్వరలో కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో వచ్చే నెలలో
డిసెంబర్ 1 నుంచి పలు రంగాల్లో కొత్త నిబంధనలు జాబితాలో ఈపీఎఫ్, పెన్షన్, ఐటీ రిటర్న్స్, ఎల్పీజీ.. న్యూఢిల్లీ, నవంబర్ 28: ఈపీఎఫ్, పెన్షన్, ఐటీ రిటర్న్స్, ఎల్పీజీ… ఇలా అనేక అంశాలకు సంబంధించి బుధవారం (డిసెంబ
బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో వృద్దురాలు అదృశ్యమైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్నగర్లో నివాసం ఉంటున్న నూకెళ్ల సూర్యవ