అర్హులందరికీ పింఛన్లు అందించే బాధ్యత తనదని, ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఏనిమిదేళ్ల కాలంలో కరీంనగర్లో అనేక రోడ్లను సుందరంగా తీర్చిదిద్దామని, ప్�
పేదలే రాష్ట్ర ప్రభుత్వానికి బంధువులని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనం, నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి సాయిబాబా ఫంక్షన్ హాలులో నూత
అధికారుల తప్పిదంతో ఓ వికలాంగుడి పెన్షన్ రద్దయింది. దాంతో జగన్కు ఓటేసి తప్పుచేశానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఊరుకోక సెంటర్లోకొచ్చి చెప్పుతో కొట్టుకున్నాడు. తన కష్టాలను ఈ ప్రభుత్వం...
మోటర్లకు మీటర్లను అడ్డుకొన్నది కేసీఆరే శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కోటగిరి, ఆగస్టు 6: సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. �
న్యూఢిల్లీ, జూలై 10: దేశవ్యాప్తంగా పింఛనుదారులందరికీ ఒకేసారి పింఛను వారివారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయడానికి వీలుగా సెంట్రల్ పెన్షన్ డిస్టిబ్యూటరీ సిస్టమ్(సీపీడీఎస్)ను అమలు చేసేందుకు ఈపీఎఫ్వో ప్రయ�
మాజీ సైనికోద్యోగులకు తక్షణమే పెన్షన్ చెల్లించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్ను కోరారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ తర్వాత ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆల్ ర్యాంక్..నో పెన్షన్ విధానాన�
అభయహస్తం లబ్ధిదారులకు డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియను సంగారెడ్డి జిల్లా నుంచి ఆదివారం ఆర్థిక మంత్రి హరీశ్రావు, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్త�
న్యూఢిల్లీ: కళాకారులకు ఆర్థిక సహాయం, పెన్షన్ కోసం నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని మధుర స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె లోక్సభలో బుధవారం మాట్లాడారు. భారతదేశం తన స�
బడ్జెట్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్ ఉద్యోగ కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ను వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది. సీ�