అనాథ వృద్ధురాలిని నమ్మించిన బంధువు ఇల్లు, భూమి పట్టా చేసుకుని బయటకు గెంటివేత కోనరావుపేట, జూన్ 7: పింఛన్ ఇప్పిస్తానంటూ అనాథ వృద్ధురాలి ఆస్తిని కబ్జా చేసుకొని, ఇంటి నుంచి గెంటేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో మదుపు చేసిన మొత్తాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం త్వరలో రాబోతున్నది. ఒకవేళ కార్పస్ రూ.5లక్షలకుపైగా ఉంటే పెన్షనర్లు ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు కొత్త ఆ�
ఢిల్లీ ,మే 30: కోవిడ్ బారినపడి మరణించినవారి కుటుంబాలు చక్కని జీవన ప్రమాణాలతో, గౌరవప్రదంగా జీవించడానికి కేంద్ర ప్రభుత్వం సాయపడుతుంది. ఈ మేరకు చనిపోయిన ఉద్యోగులకు వర్తించే ‘ఉద్యోగుల ప్రభుత్వ బీమా సంస్థ’ (ఈఎ
పెంచిన మొత్తం జూన్ 2 నుంచి.. సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వృద్ధ కళాకారుల పింఛన్ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచిన సీఎం కేసీఆర్కు సాంస్కృతికశాఖ మంత్రి శ్
ముంబై : కొటక్ మహింద్ర అసెట్ మేనేజ్మెంట్ కు చెందిన కొటక్ మహింద్ర పెన్షన్ ఫండ్ లో 46.7 శాతం వాటా కొనుగోలు చేసినట్టు కొటక్ మహింద్ర బ్యాంక్ సోమవారం వెల్లడించింది. కొటక్ మహింద్ర బ్యాంక్ కేఎం పెన్షన్
చిన్నారులకు| కరోనా వల్ల తల్లి దండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రతి నెల ఆర్థిక సాయం అందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాతో తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన పిల్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: పెన్షన్ రంగంలో విదేశీ పెట్టుబడులను 74 శాతానికి పెంచాలని కేంద్రం యోచిస్తున్నది. ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. పెన్షన్ రం�
పితోరాగఢ్(ఉత్తరాఖండ్): అది 1952 వేసవికాలం, అప్పుడు పారులి దేవికి 12ఏండ్లు. చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి జరిగింది. ఆమె భర్త భారత సైన్యంలో సైనికుడు. పారులి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆప్పటికి వీరిద్దరికి వివా�