ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేపపిల్లల్లో నాణ్యత లేదని, వాటికి బదులుగా సొసైటీల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ డబ్బులు జమ చేయాలని అధికారులను కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు డిమాండ్ చేశారు
దివ్యాంగుల పింఛన్ పెంచేలా రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
Belgium | ఇతర వృత్తుల్లో ఉన్నవారితో సమానంగా సెక్స్ వర్కర్లకు కూడా కార్మిక హక్కులను వర్తింపజేస్తూ యూరప్ దేశం ‘బెల్జియం’ విప్లవాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చింది.
ఎన్నికల హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ను రూ.6 వేలకు వీలైనంత త్వరగా పెంచుతామని మహిళా, శిశు, దివ్యాంగుల సం క్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ �
50 ఏళ్లు నిండిన రైతు కూలీలకు రూ.15 వేల పెన్షన్ ఇవ్వాలని రైతు సం క్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్డు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ డిమాండ్ చేశారు. మంగళవా రం రేండ్లగూడ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో
Narayanpet | పింఛన్ కోసం వృద్ధులు(Elderly people) నిత్యం ఏదో ఒకచోట రోడ్డెక్కుతున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం పింఛన్ డబ్బులు (Pension) వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు.
‘నాలుగు రోజుల్లో రూ. 4 వేల పింఛన్ వస్తది. రాకపోతే నాకు గుర్తుచేయాలి’ అంటూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి ఓ వృద్ధురాలితో చెప్పిన పాత వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎమ్మెల్యే చెప్ప�
సాంఘిక సంక్షేమ గురుకు ల విద్యాసంస్థల సొసైటీలో 6 నెలల్లో 53 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొం దారు. విరమణ పొందే సమయంలో ఉ ద్యోగికి జీతం, సేవా వ్యవధి ఆధారంగా ఒకేసారి గ్రాట్యూటీ, పెన్షన్, కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్�
EPFO | పెన్షనర్లకు శుభవార్త. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) నిర్వహిస్తున్న ఉద్యోగుల పింఛన్ పథకం (ఈపీఎస్) 1995లో ఉన్న పెన్షనర్లు త్వరలో దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ లేదా శాఖ నుంచైనా తమ పెన్షన్ను తీసుకోవచ్
రాష్ట్ర ఉద్యోగులపై కాం గ్రెస్ సీపీఎస్ను రుద్దిన రోజైన సెప్టెంబర్ 1ని ఉద్యోగ సంఘాలు ‘పెన్షన్ విద్రోహ దినం’గా పాటిస్తూ వస్తున్నా యి. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని ఆదివా రం
UPS : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఎస్లో యూ అంటే మోదీ సర్కార్ యూటర్న్లని ఖర్గే అభివర్ణించారు.
పింఛన్ వస్తలేదని, అధికారుల చుట్టూ తిరిగినా ఎవ రూ పట్టించుకోవడం లేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటిబండ గ్రామానికి చెందిన వృద్ధురాలు గంగాధరి పోచవ్వ బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్�
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజిపేట తపాలా కార్యాలయం పరిధిలోని బుట్టాపూర్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కలిపి 300 మంది పింఛన్దారులు ఉన్నారు. ఇందులో నుంచి 45 మంది పేర్లు సాంకేతిక సమస్యతో కడ�