మండలంలోని మేడిపల్లి గ్రామంలో పింఛన్ కోసం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పడిగాపులు గాస్తున్నారు. జూలై ఒకటో తేదీన ఇవ్వాల్సిన పింఛన్ డబ్బు లు ఆగస్టు నెల వచ్చినా చేతికి అందకపోవడంతో ఆగ్రహం
దివ్యాంగులు, వృద్ధుల పింఛన్ను పెంచపకోతే ఆగస్టు 13న హైదరాబాద్లో జరిగే మహాగర్జనతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులు, చేయూత ఫించన్లు పెంచుతామని చెప్పి.. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోయాయి.. రూపాయి పింఛన్ల పెంపు, నూతన పింఛన్లు ఇవ్వకపోవడంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థ�
పదవీ విరమణ పొందిన ఓ జర్నలిస్టు మిత్రుడితో మాట్లాడుతుంటే పెన్షన్ ప్రస్తావన వచ్చింది. నాకు ఎలాంటి పెన్షన్ రావడం లేదని అతను చెప్పాడు. అలా ఎందుకని కొంతసేపు మాట్లాడిన తర్వాత అతను చెప్పిన విషయం విన్నాక బాధే
దివ్యాంగులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ రూ.6 వేలు వెంటనే మంజూరు చేయాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ ఇండియా నర్సంపేట డివిజన్ అధ్యక్షులు భూక్య రాజు డిమాండ్ చేశారు.
పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చే విధానం బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. తమ వద్ద పని చేసిన ఉద్యోగుల సంక్షేమం నిమిత్తం 1881లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దేశానికి స
అమలు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆపసోపాలు పడుతున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఉత్తుత్తివిగానే మిగిలిపోతున్నాయి. ‘మేము హామీలు మాత్రమే ఇస్తాం.. అమలు చెయ్యం’ అ�
అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నది. పవర్లోకి రాగానే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పింఛన్ను రెట్టింపు చేసి రూ. 4,016, దివ్యాంగులకు రూ.6,016 చొప్పున అం�
Bihar CM | బీహార్లో మహిళలకు సామాజిక పెన్షన్ను పెంచారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి సర్కారు పెన్షన్ల పెంపు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.400 గా ఉన్న పెన్షన్ను ఇప్పుడు రూ.1100 లకు పెం�
పాత పెన్షన్ (Pension) విధానాన్ని వర్తింప జేయాలని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో మాదిరిగానే విద్యుత్ సంస్థలో 1999 నుంచి 2004 సంవత్సరం వరకు చేరిన ఉద్యోగులందరికి పాత పెన్ష�
జమ్మికుంట పట్టణంలోని పలు కాలనీలకు చెందిన వారు. వీరి పేర్లు వరుసగా ఇనుగాల రాణి భర్త రవి, ఎరబాటి సుజాత భర్త సుధాకర్, కాసర్ల శారద భర్త శ్రీనివాస్, బిజిగిరి లక్ష్మి భర్త శంకర్. కుటుంబ పెద్దలైన వారి భర్తలు వివిధ
అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు ఇవ్వడంతోపాటు, నెలకు ప